Teacher Beaten By Students: మానకొండూరులో దారుణం.. విద్యార్ధుల్ని చితకబాదిన టీచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల్ని చితకబాదుతున్నారు. మద్యం మత్తులో ఇటీవల ఒక టీచర్ విద్యార్దులు కొట్టడం వివాదాస్పదం అయింది. హోంవర్క్ చేయలేదని, తరచూ బాత్ రూంకి వెళుతున్నారని, అల్లరి చేస్తున్నారని టీచర్లు పిల్లల్ని దండిస్తుంటారు. ఆ దండనలు కూడా తక్కువగా వుంటే ఫర్వాలేదు. కానీ అది శృతిమించితే పిల్లలు ఆస్పత్రి పాలవుతారు.
Read Also: Boora Narsaiah Goud: ఇవాళ బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్
Also Read
- Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ఓ విద్యార్దిని ఆస్పత్రిలో చికిత్స కూడా అందుకుంటోంది. తాజాగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఓ టీచర్ విచక్షణ కోల్పోయింది. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయురాలి తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మానకొండూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ సంఘటన. \\

టీచర్ ఉగ్రరూపంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు
ఎలాంటి కారణం లేకుండానే విద్యార్థులను కర్రతో చితకబాదింది ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆదర్శ్, రామ్ చరణ్, శివకుమార్, విష్ణు, ప్రవీణ్ అనే విద్యార్థులు టీచర్ దెబ్బలకు తాళలేకపోయారు. కమిలిన గాయాలతోనే వసతి గృహంలో ఉన్నారు బాధిత విద్యార్థులు. విచారణ జరిపించి ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఇటీవల బెంగళూరులో ఓ పెద్ద స్కూల్ లో బీపీ వచ్చిన లెక్కల్ టీచర్ కొట్టిన దెబ్బలకు విద్యార్థి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మాస్టర్ కు బీపీ ఎక్కువ అయ్యిందేమో ఒకసారి చెక్ చేయించాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు అధికారులకు సూచిస్తున్నారు.
Read ALso: Cricket: వన్డే ప్రపంచకప్-2023ను బాయ్కాట్ చేయనున్న పాకిస్థాన్
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!