Srinivas Reddy: రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది: శ్రీనివాసరెడ్డి
- సీఎం చొరవతోనే రాష్ట్రానికి ఎన్నో సంస్థలు
- వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారు
- అంజాద్ బాషా పరిస్థితి ఏందో అందరికి తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను ప్రభుత్వం గాడిలో పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే అని, నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
‘రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్, విద్యార్థుల మీటింగ్ ఒక పండగ వాతావరణంలో జరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే. నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారు. అంజాద్ బాషా పరిస్థితి ఏందో నగర ప్రజలకు అందరికి తెలుసు’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు.
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
‘అంజాద్ బాషాను చూసి కాదు, నన్ను చూసి ఓట్లు వేయండి అని వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. కడపలో త్రాగునీటి సమస్య ఉందో లేదో మాతో వస్తావా? మేము నిరూపిస్తాం. అంజాద్ బాషా చేసిన అవినీతి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కాంట్రాక్టులో 8% కమిషన్ తీసుకున్నారు. అంజాద్ బాషా ఇదే విధంగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. మినిష్టర్ కాలనీ వల్ల ఏంతో మంది మోసపోయారు. అంజాద్ బాషా ఒక భేవకూఫ్. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకు వేరే వాళ్లు ఉంటే అంజాద్ బాషాను అయన తమ్ముడు అహ్మద్ బాషను దున్నపోతు మీద ఊరేగింపు చేసేవారు. ప్రజా సమస్యలు మాట్లాడానికి మా ప్రభుత్వం గళం విప్పుతుంది. అవినీతి గురించి ఇంకొకసారి మాట్లాడితే మా నాయకులు ఊరికే ఉండరు’ అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
- Tags
- ap
- ap news
- Srinivas reddy
- tdp
- tdp govt
తాజావార్తలు
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!