TDP Parliamentary Party Meet: రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో టీడీపీ పార్లమెంటరి పార్టీ మీటింగ్ ముగిసింది. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ప్రధాని ఆహ్వానం మేరకు జి20 సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారన్నారు. టీడీపీ ఎంపీలతో బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర హక్కులు కేంద్రం నుంచి సాధించటంలో వైసిపి విఫలం అయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం వద్ద వైసిపి తాకట్టు పెట్టిందన్నారు.
Read Also: Indian States Going Bankrupt: మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. మినీ శ్రీలంకలు కానున్నాయా?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ప్రత్యేక హోదాతో పాటూ ఇతర అంశాలపై పార్లమెంట్ లో లెవనెత్తుతాం అన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రంలో మమ్మల్ని మాట్లాడనివ్వటం లేదు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అందుకే మా హక్కులను పార్లమెంట్ వేదికగా ఉపయోగించుకుంటాం. రాష్ట్రంలో frbm లిమిట్ ను దాటి అప్పులు తెస్తున్నారు.
రాజీనామాలకు టిడిపి ఎంపిలు ఎప్పుడో సిద్ధంగా ఉన్నారన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈపార్లమెంటరీ సమావేశంలో ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీందర్ కుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. టిడిపి పార్లమెంటరి పార్టీ భేటీకి ముందు చంద్రబాబు, టిడిపి ఎంపిలను కలిశారు వైసిపి ఎంపీ రఘురాకృష్ణరాజు. వైఎస్ జగన్ గతంలో పార్లమెంట్ ఆఖరి రోజు అందరూ రాజీనామాలు చేసి విభజన హామీల అమలు కోసం కేంద్రం పై ఒత్తిడి చేద్దామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నేను రాజీనామాకీ సిద్ధంగా ఉన్నా…ముగ్గురు టిడిపి ఎంపీలను రాజీనామా కోసం ఒప్పించడానికి వచ్చానన్నారు రఘురామ. ప్రస్తుతం టిడిపి పార్లమెంటరి పార్టీ సమావేశం జరుగుతుంది కాబట్టి నా విషయం చెప్పి బయటకి వచ్చానన్నారు.
Read also: Top Headlines @5 PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..