TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న “తెలుగు జన విజయ కేతనం జెండా” సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు. మొదటి వరుసలో చంద్రబాబు, పవన్ తో పాటు బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు ఉన్నారు. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్లు కలిసి వచ్చి.. జెండాలు మార్చుకుని ప్రజలకు అభివాదం చేశారు.
Read Also: Vijayasai Reddy: వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవు..
Also Read
చంద్రబాబు జనసేన జెండా పట్టుకోగా.. పవన్కల్యాణ్ టీడీపీ జెండా పట్టుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు సభకు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణానికి 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీడీపీ-జనసేన కూటమి తరఫున తొలి జాబితను విడుద చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడం గమనార్హం. మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=t5y1SkpPOjU
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..