TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న “తెలుగు జన విజయ కేతనం జెండా” సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు. మొదటి వరుసలో చంద్రబాబు, పవన్ తో పాటు బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు ఉన్నారు. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్లు కలిసి వచ్చి.. జెండాలు మార్చుకుని ప్రజలకు అభివాదం చేశారు.
Read Also: Vijayasai Reddy: వైసీపీలో ఆత్మగౌరవ సమస్య అనేది రాదు.. అలా ఏ చర్యలు ఉండవు..
Also Read
చంద్రబాబు జనసేన జెండా పట్టుకోగా.. పవన్కల్యాణ్ టీడీపీ జెండా పట్టుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు సభకు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణానికి 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టీడీపీ-జనసేన కూటమి తరఫున తొలి జాబితను విడుద చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇదే కావడం గమనార్హం. మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=t5y1SkpPOjU
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!