Murder : గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును ఛేదించిన బాలనగర్ పోలీసులు
- గత నెల 30న జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య
- హత్య చేసి రోడ్డు పక్కన చెత్తలో పడేసి నిందితులు పరార్
- కేసు నమోదు చేసుకొని ఛేదించిన బాలనగర్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder : గత నెల 30 తేదీ జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసు ను బాలనగర్ పోలీసులు ఛేదించారు. ఏడుపాయల దగ్గర తాగిన మైకంలో స్నేహితున్ని కొట్టి చంపి ఆటోలో తీసుకు వచ్చి బాలానగర్ పరిధిలో ఖైతాన్ కంపెనీ రోడ్డు పక్కన చెత్తలో పడేసి పారిపోయారు. మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎడమ చెవి నుండి రక్తం కారుతున్నట్లు గుర్తించి, పరిశీలించగా రెండు చేతులపై రెండు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించి గుర్తించారు. దర్యాప్తులో నిందితులు ఆకుల కృష్ణ ముదిరాజ్ జీడిమెట్లలో నివాసం ఉంటున్నాడు. అయితే.. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ఆకుల కృష్ణ, తన స్నేహితులతో కృష్ణగౌడ్కు పరిచయం ఏర్పడింది.
Budget 2025: రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. ఆధునికీకరణకు పెద్దపీట..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
అయితే.. ఆటో సెల్ఫ్ మోటర్ రిపేర్ విషయంలో మృతుడి కృష్ణ గౌడ్కి, ఎ-1 ఆకుల కృష్ణకు మధ్య గతంలో గొడవ జరిగింది. దాని కారణంగా కృష్ణగౌడ్ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో దుర్గ భవాని దేవాలయం, ఏడుపాయల వెళ్ళి కృష్ణగౌడ్కు విపరీతంగా మద్యం తాగించి దారుణంగా హత్య చేశారు. పిడిగుద్దులతో కృష్ణగౌడ్పై దాడి చేసి.. ఆటోలోని మెటల్ ఫ్రేమ్ రాడ్లతో మృతుడి తలను కొట్టాడు. అంతేకాకుండా.. ఆటోలో కృష్ణగౌడ్ వృషణాలను నలిపి చంపినట్లుగా దర్యాప్తులో నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులు సైతం ధృవీకరించారు. ఈనేపథ్యంలో నిందితుల Al-ఆకుల కృష్ణ, గాజులరామారం, A2-మదరబోయున రవి, సనత్ నగర్, A3-గుర్రం నరేష్ సనత్నగర్, A4-గంబు శంకర్ గౌడ్ సనత్నగర్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆటో ను, మృతుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.
Dil Raju :‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నాకు గుణపాఠం నేర్పింది.. దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!