Subbarami Reddy : తెలుగు వారికి పద్మశ్రీ రాదు.. అంతా తమిళ్.. వేరే వాళ్ళకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలీవుడ్ సినీ లోకం ఆవేదన చెందుతోంది. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే తాజాగా ఎన్టీవీతో ప్రముఖ నిర్మాత సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో విశాఖపట్నంలో సత్యనారాయణకు లక్షలాది మంది ప్రేక్షకుల సమక్షంలో స్వర్ణ కంకణం బహుకరించాను. ఇది గొప్ప సన్మానం… జీవితంలో మర్చిపోలేను అని ఆనాడే చెప్పారు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ రావడం న్యాయం. కానీ రాలేదు. తెలుగు వారికి పద్మశ్రీ రాదు.. అంతా తమిళ్.. వేరే వాళ్ళకే. రికామెండేష్ లేదు.
ఏదో డిఫరెంట్ టెక్నాలజీ పెట్టారు. ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు తెలుగువారికి రావడం లేదు. చిరంజీవి, టి.సుశీల, మోహన్ బాబు, బ్రహ్మానందం కు నేనే పద్మశ్రీ ఇప్పించాను. నేను పర్సనల్ గా పట్టుబట్టి ప్రధాన మంత్రిని ఒప్పించాను. నటనలో ఆయనకు ఆయనే సాటి. 50 సంవత్సరాలుగా సత్యనారాయణ నాకు మంచి స్నేహితుడు. సత్యనారాయణ అంటే చాలా అభిమానం. కైకాల సత్యనారాయణ గొప్ప విలక్షణ నటుడు. ఇన్ని సంవత్సరాల్లో కైకాల ఎవర్ని నొప్పించ లేదు.. ఎవరితో నొప్పింప బడలేడు. మా బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాల్లో కైకాల నటించారు. సూర్య ఐపీఎస్ లో సత్యనారాయణ నటన అద్భుతం. అందరికి కన్నీటి తెప్పించారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!