TSRTC : దసరాకు ఊరెళ్లుతున్నారా.. ఇదే మీకోసమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరా నవరాత్రులు తెలంగాణలో అమ్మవారి పూజలు, బతుకమ్మ పండుగ వాతవరణ శోభయామనంగా విరాజిల్లుతుంది. అయితే.. ఉద్యోగ, ఇతరవసరాల నిమిత్తం పట్నంలో ఉంటూ దసరాకు ఊరికెళ్లే వారికోసం ప్రతిసంవత్సరం ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి ఆయా విభాగాలు. అయితే..ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 నుంచి వచ్చే నెల 7వరకు దసరా నవరాత్రులో అత్యంత వైభవంగా సాగనున్నాయి. అయితే.. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు అంతంత మాత్రంగానే దసరా పంగుడ ఉత్సవాలు జరిగాయి.
అయితే.. ఈ సంవత్సరం పండుగను వైభవోపేతంగా జరుపుకునేందకు తెలంగాణ వాసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 3,500 బస్సులను స్పెషల్గా జిల్లాలకు నడిపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆర్టీసీ అధికారుల. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆర్టీసీ రంగారెడ్డి అధికారి నుంచి అనుమతి కోసం సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!