Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..
- భార్య కాపురానికి రావడం లేదని
- అత్తమామలపై దారుణం
- అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పులో ప్రాంతంలో తన భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికింగా సంచలం సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని, దీంతో భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
విజయఖేడ తూర్పు ఏరియాకు చెందిన 80 ఏళ్ల అనంత్ రామ్ తన 75 ఏళ్ల భార్య ఆశాదేవితో నివసిస్తున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం, అతను తన కుమార్తె పూనమ్ను నిషాత్గంజ్ నివాసి జగదీప్ సింగ్తో వివాహం చేశాడు. కొంతకాలం నుంచి అతని కుమార్తె జగదీప్తో గొడవ పడుతోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో, జగదీప్ తన అత్తమామల ఇంటికి వెళ్లి పూనమ్ను ఇంటికి రమ్మని కోరాడు. పూనమ్ వెళ్ళడానికి నిరాకరించింది.
Also Read:Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
ఇంతలో, అనంత్ రామ్ జగదీప్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన జగదీప్ కత్తి తీసి తన మామ మెడపై దాడి చేశాడు. అనంత్ రామ్ రక్తపు మడుగులో నేలపై పడిపోయాడు. ఆశా అతన్ని రక్షించడానికి వచ్చినప్పుడు, జగదీప్ ఆమెపై కూడా దాడి చేశాడు. అల్లుడు దాడి చేస్తున్న సమయంలో అత్తమామల అరుపులు కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జగదీప్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అలంబాగ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని డీసీపీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!