SIT: హత్రాస్ ప్రమాదంపై సిట్ నివేదిక..తొక్కిసలాటకు కారణాలు ఇవే..
- అధికారుల నిర్లక్ష్యం..నిర్వహణ లోపమే తొక్కిసలాటకు కారణమన్న సిట్
- నిర్వహణ కమిటీ తన స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తామని హామీ
- రోడ్డుపై జనాన్ని అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం సహాయం కోరిన కమిటీ
- పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారన్న సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హత్రాస్ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సిట్ నివేదిక వెల్లడించింది. సిట్ నివేదిక ప్రకారం.. భోలే బాబా సత్సంగంలో తొక్కిసలాటకు కారణం..నిర్లక్ష్యం, నిర్వహణ లోపం. కార్యక్రమానికి అనుమతులు తీసుకునేటప్పుడు నిర్వహణ కమిటీ తన స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. హత్రాస్లో జరిగే సత్సంగానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులలో, బాబా దర్శనానికి వచ్చిన కొత్త భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఈ సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో పరిస్థితిని భద్రతా సిబ్బంది అంచనా వేయలేకపోయింది. రోడ్డుపై జనాన్ని అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం సహాయాన్ని కోరింది. బాబా సత్సంగంలో సేవాదార్లు (సేవ చేసేందుకు వచ్చిన వాళ్లు) పూర్తి ఏర్పాట్లు చూసుకుంటారని పోలీసు శాఖ అనుకుంది. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించలేదు. బాబా సత్సంగం ప్రారంభమైన తర్వాత, జనం వస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఉన్న అధికారులు పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారని సిట్ వెల్లడించింది.
READ MORE: UK: యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
సిట్ నివేదిక ప్రకారం.. సత్సంగ్ వేదిక వద్ద మోహరించిన పోలీసు బలగాలలో.. సత్సంగం వెలుపల కొంతమంది మాత్రమే ఉన్నారు. వచ్చిన కొద్ది మంది కూడా రహదారిపై రద్దీని నియంత్రించడంలో మరియు ట్రాఫిక్ నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు. తద్వారా హైవే జామ్ కాలేదు. అనుమతి షరతులను ఉల్లంఘించినందుకు వాస్తవాలను దాచినందుకు నిర్వాహక కమిటీలోని వ్యక్తులను బాధ్యులుగా పేర్కొంది. సిట్ తన నివేదికలో, పోలీసు విచారణ మరియు ప్రమాదంలో కుట్ర కోసం నిర్వాహకులను లోతుగా విచారించాలని కోరింది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!