Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్కు ఐసీసీ అవార్డు.. మొదటి భారత ఆటగాడిగా..!
- శ్రేయస్ అయ్యర్కు ఐసీసీ అవార్డు
- ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును గెలుచుకున్న శ్రేయాస్
- భారత్ టైటిల్ గెలవడంతో శ్రేయాస్ కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సంవత్సరం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడి.. కెరీర్లో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. మార్చి 2025కి గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును శ్రేయాస్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలను అధిగమించి మరీ శ్రేయాస్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయస్ 243 పరుగులు చేసి.. భారత్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
Also Read: Robot Dog: ఐపీఎల్లో రోబో డాగ్.. అక్షర్, పాండ్యాకు షేక్ హ్యాండ్! వీడియో వైరల్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 2022లో ఈ అవార్డును అందుకున్నాడు. మూడు సంవత్సరాల అనంతరం (1127 రోజుల తర్వాత) ఈ అవార్డు అందుకున్న మొదటి భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఒకే ఆటగాడు రెండు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంత ఎక్కువ కాలం తర్వాత ఎవరూ అందుకోలేదు. శుభ్మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా తర్వాత ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న మూడవ భారతీయ ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. మొత్తంగా ఈ అవార్డును గెలుచుకున్న 7వ ఆటగాడు శ్రేయస్. శుభ్మాన్ గిల్, బాబర్ అజామ్, కమిందు మెండిస్, హ్యారీ బ్రూక్, షకీబ్ అల్ హసన్, జస్ప్రీత్ బుమ్రాలు ఈ అవార్డును అందుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!