Charlapally Drug Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. రోజు వారి కూలీగా వెళ్లిన పోలీసు
- చర్లపల్లి డ్రగ్ కేసులో సంచల విషయాలు
- రోజు వారి కూలీగా వెళ్లిన పోలీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల డెకరేషన్ ఆపరేషన్ నిర్వహించారు. చర్లపల్లి డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రోజు వారి కూలీగా వెళ్లిన ముంబై పోలీసు గుట్టురట్టు చేశాడు. కానిస్టేబుల్ ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత చర్లపల్లి లోని వాగ్దేవి ల్యాబ్ లో మెరుపు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ & విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ అరెస్ట్.. బంగ్లాదేశీ యువతి అరెస్టుతో డ్రగ్ డెన్ గుట్టురట్టైంది.
Also Read:Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
ముంబై శాంతి భద్రతల ఏసీపీ దత్తాత్రేయ శిందే, క్రైమ్ బ్రాంచ్, (డివి ఇన్-4) ఇన్స్పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. పోలీస్ టీమ్స్ దశల వారీగా డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ ఛేదించారు. ఒకటి రెండు దశలో ఉండే వ్యక్తులు ఎవరూ? మూడో దశలో ఉండే వారికి తెలియకుండా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓరేటి జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు?.. బంగ్లా యువతి పాతిమా హైదరాబాద్ లో నెట్ వర్క్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. ముడిపదార్థాలపై అసలు పేర్లు కాకుండా.. ఇతర లేబుళ్లను అంటించి, హైదరాబాద్ తరలించిన ఓలేటి గ్యాంగ్.. ఓలేటి హైదరాబాద్ టెకీలకు మెపిడ్రిన్ డ్రగ్ అందజేసినట్లు నిర్ధారణ అయింది.
Also Read:Cheating: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. మైనర్ బాలికను గర్భవతిని చేసి.. చివరకు
ల్యాబ్ లో మెపిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర తరలించారు. గత ఏడాది తెలంగాణలో 107 కిలోల మెపిప్రిన్ సీజ్ చేసిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీస్.. శ్రీనివాస్ ఓలేటి విజయ్ నెట్వర్క్ పై గతంలో దృష్టి సారించిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. ముంబై, గోవా, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. చర్లపల్లితోపాటు, నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీలు ఏయే ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి? కాలిగా ఉన్న కంపెనీల చిట్టాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..