Charlapally Drug Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు.. రోజు వారి కూలీగా వెళ్లిన పోలీసు
- చర్లపల్లి డ్రగ్ కేసులో సంచల విషయాలు
- రోజు వారి కూలీగా వెళ్లిన పోలీసు
హైదరాబాద్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల డెకరేషన్ ఆపరేషన్ నిర్వహించారు. చర్లపల్లి డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రోజు వారి కూలీగా వెళ్లిన ముంబై పోలీసు గుట్టురట్టు చేశాడు. కానిస్టేబుల్ ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత చర్లపల్లి లోని వాగ్దేవి ల్యాబ్ లో మెరుపు దాడులు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ & విజయ్ ఓలేటి, తానాజి పట్వారీ అరెస్ట్.. బంగ్లాదేశీ యువతి అరెస్టుతో డ్రగ్ డెన్ గుట్టురట్టైంది.
Also Read:Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు
Also Read
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
ముంబై శాంతి భద్రతల ఏసీపీ దత్తాత్రేయ శిందే, క్రైమ్ బ్రాంచ్, (డివి ఇన్-4) ఇన్స్పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. పోలీస్ టీమ్స్ దశల వారీగా డ్రగ్స్ సరఫరా నెట్ వర్క్ ఛేదించారు. ఒకటి రెండు దశలో ఉండే వ్యక్తులు ఎవరూ? మూడో దశలో ఉండే వారికి తెలియకుండా ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓరేటి జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు?.. బంగ్లా యువతి పాతిమా హైదరాబాద్ లో నెట్ వర్క్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేశారు. ముడిపదార్థాలపై అసలు పేర్లు కాకుండా.. ఇతర లేబుళ్లను అంటించి, హైదరాబాద్ తరలించిన ఓలేటి గ్యాంగ్.. ఓలేటి హైదరాబాద్ టెకీలకు మెపిడ్రిన్ డ్రగ్ అందజేసినట్లు నిర్ధారణ అయింది.
Also Read:Cheating: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. మైనర్ బాలికను గర్భవతిని చేసి.. చివరకు
ల్యాబ్ లో మెపిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర తరలించారు. గత ఏడాది తెలంగాణలో 107 కిలోల మెపిప్రిన్ సీజ్ చేసిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీస్.. శ్రీనివాస్ ఓలేటి విజయ్ నెట్వర్క్ పై గతంలో దృష్టి సారించిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. ముంబై, గోవా, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. చర్లపల్లితోపాటు, నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీలు ఏయే ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి? కాలిగా ఉన్న కంపెనీల చిట్టాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
-
Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
-
West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!