Maharashtra: 45 మంది అభ్యర్థులను ప్రకటించిన శివసేన.. సీఎం ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడంటే
- నవంబర్ 13న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక
- రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి..
- ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కోప్రి - పచ్పఖాడి స్థానం నుంచి పోటీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections 2024: నవంబర్ 13న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పార్టీ శివసేన కూడా 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉండగా.. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి – పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరేపై సదా సర్వాంకర్ మహిమ్ నుంచి పోటీ చేస్తారు.
Read Also: Anti Aging Super Foods: ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
ఇటీవలే భారత ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నవంబర్ 23న జార్ఖండ్ అసెంబ్లీ, ఉప ఎన్నికలతో పాటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈసారి మహారాష్ట్రలో శివసేన (ఏక్నాథ్ షిండే) vs శివసేన (ఉద్ధవ్ థాకరే)గా మారనుంది.
Read Also: PM Modi- Xi Jinping: ఐదేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీ
శివసేన తొలి జాబితాలో మహిమ్ స్థానం నుంచి సదానంద్ శంకర్ సర్వాంకర్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే కుమారుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్న స్థానం ఇదే. ఈ జాబితాలో తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టి, ఏకనాథ్ షిండేలో చేరిన ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ప్రస్తుత ప్రభుత్వంలోని షిండే వర్గానికి చెందిన పలువురు మంత్రుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఏక్నాథ్ షిండే పార్టీ కొత్త ముఖాలలో రాజకీయ కుటుంబాల నుండి అనుభవజ్ఞులు, కొంతమంది స్వతంత్రులను చేర్చుకుంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు తొలిరోజైన మంగళవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు వివరాలను వెల్లడించారు.
Shiv Sena releases a list of 45 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024
CM Eknath Shinde to contest from Kopri-Pachpakhadi Assembly constituency
Sada Sarvankar fielded from Mahim against Raj Thackeray's son Amit Thackeray pic.twitter.com/HdVhJEfawM
— ANI (@ANI) October 22, 2024
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..