మీ సత్యా ఇప్పుడు కర్నూలు లో (కేథడ్రల్ చర్చి ఎదురుగా, నంద్యాల చెక్ పోస్ట్) తన 25వ షోరూంను ప్రారంభించబోతోంది. ఈ నెల 12న కర్నూలులో సత్యా 25వ షోరూంను అంగరంగవైభవంగా ప్రారంభించబోతున్నారు. అయితే.. ఇప్పటికే రాష్ట్రంలో 24 సత్యా షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది. కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై నేడు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. రూ.20 వేల నుంచి రూ30 వేల వరకు బిల్లు చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి. వీటితో పాటు మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం నరసరావుపేట సత్యా కొత్త షోరూమ్లో షాపింగ్ చేయండి. భారీగా బహుమతులు, క్యాష్ బ్యాక్ను పొందండి. మిమ్మల్ని, మీ ఇంటిని మెరుగుపరుచుకునే సువర్ణ సమయం ఇది. త్వరపడండి.