Azam Khan: అతిగా ఆవేశపడ్డాడు.. ఇప్పుడు జైలుకు వెళ్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Azam Khan: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్కు కోర్టు షాకిచ్చింది. ఉద్రేకపూరిత ప్రసంగం కేసులో విచారణ చేపట్టి దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ రామ్ పూర్ కోర్టు అజాం ఖాన్ కు 3ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్ పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.
Read Also: Petrol Diesel Price: రెండేళ్లలో చమురు ధరలు తగ్గుతాయ్ : ప్రపంచ బ్యాంక్
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
కోర్టులో దాదాపు 1.30 గంటలపాటు వాదోపవాదాలు సాగాయి. ఎందుకంటే ఆజంఖాన్ తరపు న్యాయవాదులు శిక్షను తగ్గించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, నిబంధనల ప్రకారం ఆజంకు సుదీర్ఘ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ ప్రయత్నించింది. అదే సమయంలో.. ఆజం ఖాన్ కోరుకుంటే, అతను ఈ నిర్ణయాన్ని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.
Read Also: Rajnath Singh: పాకిస్తాన్కు వార్నింగ్.. త్వరలో స్వాధీనం చేసుకుంటాం
మూడు సెక్షన్లలో గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడుతుందని.. అయితే రెండేళ్లకు మించి శిక్ష పడితే అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ్వాదీ పార్టీకి సంక్షోభం ఏర్పడవచ్చు. ఆజం ఖాన్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరు, పార్టీలో పెద్ద ముస్లిం నేతగా చెప్పవచ్చు. కోర్టు అతనికి జైలు శిక్ష విధించినట్లయితే.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఛాన్స్ ఉండక పోవచ్చు. ఈ ద్వేషపూరిత ప్రసంగం 2019 లోక్సభ ఎన్నికలకు సంబంధించినది. రాంపూర్లోని మిలక్ విధానసభలో ఎన్నికల ప్రసంగం సందర్భంగా ఆజం ఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!