Samajika Sadhikara Bus Yatra: నేడు 10వ రోజుకు చేరిన సామాజిక సాధికార బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్రెడ్డి సారథ్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ప్రెస్ మీట్.. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ చేయనపున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ఇక, పల్నాడు జిల్లాలోని వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ సామాజికి సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం మధ్యహ్నం 3 గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం సెంటర్ దగ్గర వైసీపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read Also: Bhakthi TV : మంగళవారం హనుమాన్ చాలీసా వింటే అపార శక్తిని పొంది అనుకున్నవన్నీ సాధిస్తారు
అలాగే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస వద్ద శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రులు పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గేటు పాఠశాలలో మనబడి నాడు నేడు పాఠశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆమదాలవలస వైఎస్ఆర్ కూడలి దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆముదాలవలస బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకొని అశేష జనవాహినికి మంత్రుల ప్రసంగాలు చేయనున్నారు.
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..