Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
- ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సెంచరీ చేయని రోహిత్
- రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా?
- రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత క్రికెట్ జట్టు పూర్తిగా సన్నద్ధం అవుతోంది. జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. మొదటి టెస్టులో కెప్టెన్గా రోహిత్ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టాడు. అతను భారత్ను విజయపథంలో నడిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మకు పరీక్ష ఉండనుంది. ఎందుకంటే, తన కెప్టెన్సీలో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు చేయలేని పనిని చేయాలన్నది రోహిత్ శర్మ ముందున్న సవాల్.
Also Read: IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
అదేంటంటే, రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో మొత్తం 12 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఇందులో 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వీటిలో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా చేశాడు. అతని సగటు 33.71గా ఉంది. అయితే, ఇక్కడ టెన్షన్ విషయమేమిటంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అతను సాధించిన ఒక్క సెంచరీ అతని స్వదేశంలో అంటే భారత్లో చేసిందే. కాబట్టి, ఆస్ట్రేలియాలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 7 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 14 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. ఈ సమయంలో అతను 408 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఒక సెంచరీ చేయలేదు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో చేసిన అత్యధిక స్కోరు 63 పరుగులు నాటౌట్ మాత్రమే. రోహిత్ శర్మ ఇప్పుడు సిరీస్లోని మిగిలిన నాలుగు మ్యాచ్లు ఆడి ఇప్పటి వరకు చేయలేని పని ఇప్పుడు జరగాలి.
Also Read: Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
పింక్ బాల్ టెస్టులో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడుతాడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే, తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు ఇన్నింగ్స్కు ఓపెనర్లు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన ఈ జోడి రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాబట్టి దీనిని తారుమారు చేయరేమో అనిపిస్తోంది.
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి