Kurnool Robbery Gang Firing: కర్నూలులో రెచ్చిపోయిన హర్యానా దొంగల ముఠా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఓ దొంగల ముఠా రెచ్చిపోయింది. కర్నూలు జిల్లాలో హర్యానా దొంగల ముఠా ఓ ఏటీఎం దోపిడీకి విఫల యత్నం చేసింది. హర్యానా దొంగల ముఠా హల్ చల్ చేసింది. బాలాజీనగర్ లో ఏటీఎం దోపిడీకి ప్రయత్నం చేసింది. ఏటీఎంని బద్ధలు కొట్టి డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేసింది. గ్యాస్ సిలిండర్, కట్టర్లు, స్ప్రేయర్లు తెచ్చిన ముఠా దోపిడీకి ప్లాన్ చేసింది. అయితే పోలీసు పెట్రోలింగ్ వాహనం రావడం గమనించిన ముఠా కాల్పులకు తెగబడింది. గ్యాస్ సిలిండర్, ఇతర సామాగ్రిని వదిలి పరారయింది. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపింది ముఠా.
Read Also: Ganta Srinivas Rao: గంటా ఇంట్లో కాపునేతల భేటీ.. ఏం జరుగుతోంది?
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
కాల్పులకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. ముస్తఫా, తాహేర్ అరెస్ట్ అయిన వారిలో వున్నారు. వెంబడించిన పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపింది హర్యానా దొంగల ముఠా. ఈ దొంగల ముఠాలో ముస్తఫా(28), తాహెర్ (40) ని, ముస్తఫాని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈఘటనకు సంబంధించి మరో నలుగురు పరారయినట్టు చెబుతున్నారు.
ఊసగడ్డలో ఒంటరి ఏనుగు బీభత్సం
చిత్తూరు జిల్లాలో ఏనుగుల భయం వేధిస్తూనే వుంది. సోమల(మం)ఊసగడ్డలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మూడు పూరిగుడిసెలు, నిత్యావసర సరుకులపై దాడి చేసింది ఒంటరి ఏనుగు. దీంతో భయాందోళనలకు గురయ్యారు జనం. ఏనుగు దాడిలో పూర్తిగా నేలమట్టం అయ్యాయి మూడు పూరి గుడిసెలు. ఏనుగుల దాడుల నుండి తమను కాపాడాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు స్థానికులు.
Read Also: Periods Time: ఆ.. టైంలో చాక్లెట్స్ తింటున్నారా? ఇది మీకోసమమే..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!