Revanth Reddy : కేసీఆర్, మోడీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ మోడీ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మీడియాను కేసీఆర్ కొనుగోలు చేశారన్నారు. అందుకే కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తీసుకువెళ్తుందని, కేసీఆర్ కి లిక్కర్ అంటే చాలా ఇష్టమని, అందుకే.. తెలంగాణలో లిక్కర్ ఆదాయాన్ని 36 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ది అని ఆయన విమర్శించారు. అందుకే ఇప్పుడు లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, నోటీసులు లేకుండా అర్ధరాత్రి పోలీసులు కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఉపేక్షించదని, తెలంగాణలో బీజేపీ ఐస్ ,నైస్ రాజకీయాలు చెల్లవని ఆయన వెల్లడించారు.
Also Read : Aadhi Pinishetty: ఈ సారి గట్టిగా ‘శబ్ధం’ చేస్తానంటున్న ఆది పినిశెట్టి
లిక్కర్ స్కామ్లో ఉన్నవారు, అవినీతి పరులతో కుమార స్వామి, అఖిలేష్ చేతులు కలపొద్దని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లోను కాంగ్రెస్ వార్ రూమ్ దాడి అంశాన్ని లెవనెత్తుతామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నంత మాత్రాన కేసీఆర్ డీఎన్ఏ మారదని, పార్టీ పేరు మారినంత మాత్రాన కేసీఆర్ మారినట్లు కాదు.. కేసీఆర్ అవినీతి అందరికి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఖరి యాంటీ టీఆర్ఎస్, యాంటీ కేసీఆర్ అని ఆయన వెల్లడించారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!