Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్యను ఘనంగా సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే.?
- మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన రేణు దేశాయ్.
- వన్నెప్రాణుల సంక్షేమం పర్యావరణం ఆధ్యాత్మిక రంగాలలో లాంటి అనేక విషయాలపై వారు చర్చించారు.
- సారెతో సత్కరించిన మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai Meets Telangana Minister Konda Surekha: నేడు శుక్రవారం జులై 26న ప్రముఖ నటి, హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాదులో కొండా సురేఖ ఉన్న ఇంటికి వెళ్లిన రేణు దేశాయ్ అక్కడ వన్నెప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలలో లాంటి అనేక విషయాలపై వారు చర్చించారు. ఇకపోతే రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వెరీ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా ఉన్న ఆవిడ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పిన గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించింది.
Lok Sabha: కోర్టుల్లో పెండింగ్ కేసులపై కేంద్రం కీలక ప్రకటన.. ఎన్ని కేసులున్నాయంటే..!
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ఈ మాట ముచ్చట ముగిసిన తర్వాత రేణు దేశాయను కొండ సురేఖ ఘనంగా సన్మానించింది. పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, పూలు , పండ్లు అందజేసి ఆమెను సత్కరించింది. ఇకపోతే కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించుకున్న గొలుసుని రేణు దేశాయికి ఆవిడ చేతులతో అలంకరించింది మంత్రి సురేఖ.
Pickle In Hotel Meals: హోటల్ భోజనంలో ఊరగాయ పెట్టలేదని కోర్టులో కేసు.. చివరకు?
ఈ సందర్భంగా రేణు దేశాయ్ కొండ కుటుంబ సభ్యులు ఆమెపై చూపించిన ప్రేమాభిమానాల పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఆవిడ కేవలం ఉన్నట్టుగా మాత్రమే కాకుండా జంతు ప్రేమికురాలుగా పర్యావరణ ప్రేమికురాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందుకు సంబంధించి పలువురి దాతలు దగ్గర విరాళాలు కూడా సేకరించారు. రజక ఆవిడ సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ కారణంగా ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాలను డియాక్టివేట్ చేసింది. కేవలం సామాజిక సేవల కార్యక్రమాల కోసం తన ఇంస్టాగ్రామ్ కాదను కొనసాగిస్తుంది.
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ @iam_RenuDesai రేణు దేశాయ్ శుక్రవారం అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. pic.twitter.com/Xdc7CK0lSg
— Konda Murali (@TeamKonda) July 26, 2024
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!