Budget 2024: పేద ఖైదీలకు ఊరట..పెనాల్టీ, బెయిల్ కోసం ఆర్థిక సాయం..
- పేద ఖైదీల కోసం ప్రత్యేక కేటాయింపులు
- బడ్జెట్లో సుమారు రూ.20 కోట్లు
- పెనాల్టీ..బెయిల్ కోసం నగదు చెల్లించలేని ఖైదీలకు ఆర్థిక సాయం
- జైళ్ల ఆధునీకీకరణకు రూ.300 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2024-25లో సమాజంలోని అన్ని వర్గాల పట్ల శ్రద్ధ చూపగా.. జైలు ఖైదీల కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఖైదీలకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి బడ్జెట్లో సుమారు రూ.20 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో పేద ఖైదీల కోసం కేటాయించిన ఈ మొత్తం పెనాల్టీ, బెయిల్ కోసం నగదు చెల్లించలేని ఖైదీలకు ఆర్థిక సహాయంగా అందించబడుతుంది. ఇది కాకుండా కేంద్ర బడ్జెట్ 2024లో జైళ్ల ఆధునీకీకరణకు రూ.300 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని జైలు నిర్వహణకు కూడా వినియోగించనున్నారు.
READ MORE: TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..
Also Read
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
పోలీసు శాఖకు రూ. 520 కోట్లు..
కేంద్ర ఆర్థిక మంత్రి 2024-25 బడ్జెట్లో పోలీసు శాఖకు రూ.520 కోట్లు కేటాయించారు. కేటాయించిన మొత్తాన్ని రాష్ట్ర పోలీసు బలగాల ఆధునికీకరణ, పోలీసు మౌలిక సదుపాయాల పెంపు, ప్రత్యేక ప్రాజెక్టులు, నేరాలు మరియు క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ వ్యవస్థ కోసం వినియోగిస్తారు. గత బడ్జెట్లో దీని కింద దాదాపు రూ.221 కోట్లు కేటాయించారు. తాజా బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి.
తాజావార్తలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Fraud: రూ.1700 కోట్ల నకిలీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు.. ప్రధాన సూత్రధారి అరెస్ట్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!