RBI REPO Rate: రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన!
- ఆర్బీఐ కీలక ప్రకటన
- రెపో రేటులో మార్పు లేదు..
- రెపో రేటును 5.5% వద్దనే ఉంచుతూ నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI REPO Rate: దేశ ఆర్థిక విధానాన్ని నియంత్రించే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య పరపతి కమిటీ (Monetary Policy Committee) తమ మూడురోజుల సమీక్ష సమావేశం అనంతరం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం, రెపో రేటును 5.5% వద్దనే ఉంచుతూ, తటస్థ వైఖిరిని కొనసాగించనుంది. ఈ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా ఉంచుతూ RBI మరోసారి వడ్డీ రేటులపై అనిశ్చితిని నివారించింది. జూన్ నెలలో చేసిన 50 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఇదే తొలి సమీక్ష. ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకారం.. కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
ఆర్బీఐ తాజా ప్రకటనలో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలను కాస్త తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 3.1% (గత అంచనా: 3.7%)గా పేర్కొంది. ఇందులో భాగంగా Q2: 2.1%, Q3: 3.1%, Q4: 4.4% ఉండవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఇక చివరి త్రైమాసికంలో బేస్ ఎఫెక్ట్, అభివృద్ధి చెందిన వినియోగం కారణంగా ద్రవ్యోల్బణం మరింతగా ఉండవచ్చని RBI పేర్కొంది. RBI గవర్నర్ ప్రకటన ప్రకారం, GDP వృద్ధి Q1 (2025-26): 6.5%, Q2: 6.7%, Q3: 6.6%, Q1 (2026-27): 6.6%గా ఉంటాయని అంచనా వేసింది. గ్రామీణ అభివుద్ది, ప్రభుత్వ పెట్టుబడులు, ఖరీఫ్ విత్తనాల సాగు వంటి అంశాలు డిమాండ్ను బలోపేతం చేస్తున్నాయని RBI చెప్పింది. మరోవైపు ఇండస్ట్రియల్ గ్రోత్ వైపు చూస్తే విద్యుత్, మైనింగ్ రంగాల బలహీనత వృద్ధికి ఆటంకంగా మారిందని కూడా తెలిపింది ఆర్బీఐ.
Betting App Case: నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ.. ఏం చెబుతాడో అని సర్వత్రా ఆసక్తి!
తాజావార్తలు
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..