RBI : ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్లపై ఆర్బీఐ కొరడా.. రూ.16.14 కోట్ల జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్లపై జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందున ఈ రెండు బ్యాంకులపై ఈ జరిమానా విధించినట్లు RBI తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.12.19 కోట్ల జరిమానా విధించింది. బ్యాంకులో అనర్హత కలిగిన బ్యాంకులను రుణాలు ఇచ్చిన విషయాన్ని దాచినందుకు ఆర్బీఐ సదరు బ్యాంకు పై ఈ చర్య తీసుకుంది. ఈ సమయంలో జరిగిన మోసాన్ని ఐసీఐసీఐ బ్యాంకు దాచిపెట్టింది. దీంతో ICICI బ్యాంక్పై RBI పెనాల్టీని విధించింది.
Read Also:Chhattisgarh Assembly Election: అమిత్ షాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ.3.95 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్థిక సేవల ఔట్సోర్సింగ్లో రిస్క్ మేనేజ్మెంట్, ప్రవర్తనా నియమావళి(code Of Conduct)కి సంబంధించిన సూచనలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్పై పెనాల్టీ విధించినట్లు ఆర్బిఐ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ చర్య బ్యాంక్, కస్టమర్ సర్వీస్, లోన్, అడ్వాన్స్ ప్రొవిజన్ల ద్వారా నామినేట్ చేయబడిన రికవరీ ఏజెంట్లోని లోపాలకు కూడా సంబంధించినది. మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించిన సూచన ఆధారంగా బ్యాంక్ చట్టబద్ధమైన ఆడిట్ జరిగింది. సర్వీస్ ప్రొవైడర్పై వార్షిక సమీక్ష నిర్వహించడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ గుర్తించింది. తమ ఏజెంట్లు రుణాల రికవరీ కోసం సాయంత్రం 7 గంటల తర్వాత ఉదయం 7 గంటలకు ముందు కస్టమర్లను నిబంధనలకు విరుద్ధంగా సంప్రదించిందని తేలడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్బిఐ ప్రకారం, బ్యాంకులు రెగ్యులేటరీ నిబంధనలను పాటించకపోవడంతో రెండు కేసులలో జరిమానా విధించింది.
Read Also:Nellore Crime: తల్లితో కలిసి 8 నెలల గర్భిణి ఆత్మహత్య.. భర్త మరణాన్ని తట్టుకోలేక..!
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!