Thopudurthi Prakash Reddy: ఓడించారని రాప్తాడు ప్రజలపై కక్ష కట్టారు.. అందుకే నాలుగున్నరేళ్లుగా నరకం చూపిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరాంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. నాలుగున్నరేళ్లు మొద్దు నిద్రపోయిన పరిటాల సునీత ఇప్పుడు వచ్చారని ఎద్దేవా చేసిన ఆయన.. కొడుకును ధర్మవరం పంపి.. ఇక్కడ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వేల కోట్ల రూపాయలు సంపాదించి పబ్బులు కూడా నడుపుతున్నారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో ఎస్కేసీ కంపెనీ 52 పనులు కాంట్రాక్ట్ తీసుకుంది.. ధర్మవరంలో 19 రోడ్లు ప్రారంభించి 16 పూర్తి చేశారు.. రాప్తాడు నియోజకవర్గంలో 33 రోడ్లు ప్రారంభించి ఇప్పటికీ మూడు కూడా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. ధర్మవరం మీద వీరికి ప్రేమ ఎక్కువైందని.. రాప్తాడు ప్రజలు ఓడించారని వారిపై కక్ష కట్టారు.. అందుకే ఇక్కడ నాలుగున్నరేళ్లుగా నరకం చూపిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.
Read Also:Lic Jobs 2023: ఎల్ఐసీ లో ఫైనాన్స్లో అప్రెంటిస్ ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని ఉద్యోగాలంటే?
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
కాగా, రిగ్గింగ్ చేసి గెలిచిన చరిత్ర పరిటాల కుటుంబానిది అంటూ గతంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అధికారంలో ఉండి ఆ మాటలు మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత కూడా అదే స్థాయిలో మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో పరిటాల సునీత కర్ణాటక నుంచి మనుషుల్ని రప్పించి 2000 దొంగ ఓట్లు వేస్తే 1700 మెజార్టీతో గెలిచారని విమర్శించిన ప్రకాష్ రెడ్డి.. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి హైదరాబాదులో తలదాచుకున్నారు. మాకు రాప్తాడు వద్దు ధర్మవరం కావాలి పెనుగొండ కావాలి అంటూ టీడీపీ అధినాయకత్వంపై ఒత్తిడి తెచ్చారంటూ ఆరోపించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!