Shashi Tharoor : ‘జనవరిలో రామమందిరం, ఫిబ్రవరిలో అబుదాబి ఆలయం ఆపై..’, ప్రధాని మోడీ ఎన్నికల వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దేవాలయం సాకుతో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం, కొన్ని రోజుల తర్వాత అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయం ప్రారంభోత్సవం గురించి, శశి థరూర్ ఈ రెండు సంఘటనలు 2024 ఎన్నికలకు వేదికగా నిలుస్తాయని చెప్పారు. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని శశిథరూర్ జోస్యం చెప్పారు. 2024కి తాను హిందూ హృదయ సామ్రాట్ అనే సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, అయితే ఆ మంచి రోజులు ఏమయ్యాయని థరూర్ ప్రశ్నించారు.
Read Also:TS Covid-19: 24 గంటల్లో 18 పాజిటివ్ కేసులు.. ముప్పు తప్పదు అంటున్న వైద్యులు
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
జనవరిలో రామమందిరం కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై ఒకవైపు ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు యూఏఈలో అతిపెద్దదైన అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించాలన్న ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు. శశి థరూర్ మాట్లాడుతూ, “2019లో నోట్ల రద్దు కారణంగా పరిస్థితులు అదుపు తప్పాయి. నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికలలో పుల్వామా ఉగ్రదాడిని జాతీయ భద్రత సమస్యగా మార్చింది. ఇప్పుడు 2024 లో ఎన్నికలు హిందుత్వ వర్సెస్ ప్రజా సంక్షేమం కాబోతున్నాయని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. అయితే ఆ మంచి రోజులు ఏమయ్యాయన్న ప్రశ్న తలెత్తుతోంది. అప్పట్లో ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? అవినీతిని నిర్మూలించి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నా రూ. 15 లక్షలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Read Also:Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!
రామ మందిర ప్రారంభోత్సవం జాతీయ సమస్యగా మారడం తనను ఇబ్బంది పెడుతుందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. శశి థరూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మతం వ్యక్తిగత సమస్య అని, తాను కూడా రామాలయాన్ని సందర్శించాలనుకుంటున్నానని, అయితే 2024 ఎన్నికల ముందు ప్రారంభోత్సవం కాదన్నారు. ఇంతకుముందు కూడా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని థరూర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!