Jeevika Mataji Temple : ఆ గుడిలో ప్రసాదంగా పానీపూరి, శాండ్విచ్లు.. అసలు స్టోరీ వింటే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా గుళ్లో పులిహోర బ్యాచ్ అంటుంటారు.. అంటే ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, స్వీట్స్ పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ పానీపూరీలు, పిజ్జాలు, వడాపావ్లనే నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలాంటి ఆలయం ఒకటుందా అనే సందేహం వస్తుంది కదూ.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. ఫాస్ట్ఫుడ్స్ కదా వీటిని నైవేద్యంగా పెట్టడం ఏంట్రా అనుకుంటున్నారా..? ఇవే కాదండోయ్ ఇంకా చాలా ఉన్నాయ్. శాండ్విచ్లు, కూల్డ్రింగ్స్ కూడా ఇస్తారట.. వామ్మో ఏంటి విచిత్రం అని అలోచిస్తున్నారా.. ఇక అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఆ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఈ ఆలయం గుజరాత్ ఉంది.. రాజ్కోట్లో ప్రత్యేకమైన జీవికా మాతాజీ ఆలయం ఉంది. ప్రతినిత్యం ఇక్కడ మాతాజీకి నమస్కరిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. విశేషమేమిటంటే ఇక్కడ భక్తులు మాతాజీకి పంచదార లేదా శ్రీఫాల్ను కాకుండా ఫాస్ట్ ఫుడ్ నైవేద్యంగా పెడతారు. రాజ్కోట్లోని రాజ్పుత్పరాలో 60-70 ఏళ్లనాటి జీవికా మాతాజీ ఆలయం ఉంది. ఇక్కడ స్త్రీలు తమ కోరికలు నెరవేరాలని ఉపవాసం ఉంటారు. మాతాజీ వారి కోరికలను కూడా తీరుస్తాడని భక్తులు గట్టిగా న్ముతున్నారు..
Also Read
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా 'నిమ్మకాయ పచ్చడి' చేసేయండి ఇలా..!
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
జీవిక మాత పిల్లలకు తల్లి కాబట్టి పిల్లలకు ఇష్టమైన మాతాజీని భక్తితో పూజిస్తారు. అందుకోసం పిల్లలకు ఇష్టమైన చాక్లెట్, భేల్, వడపాన్, దబేలీ, శాండ్విచ్, హాట్డాగ్, పానీపూరి, పిజ్జా, శీతల పానీయాలు ప్రసాదంగా పెడతారు. సనాతన ధర్మం కాలంతో పాటు మారుతోందని, కాబట్టి కాలంతో పాటు మనం మారాల్సిన అవసరం ఉందని ఆచార్యజీ పేర్కొన్నారు. తినడం, త్రాగటంలో కొత్త మార్పు వచ్చింది. అప్పుడు పిల్లలకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ అమ్మకు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.
కొంతమంది పిల్లలకు ఇష్టమైన స్టేషనరీ కిట్, లంచ్ బ్యాగ్ వంటి వాటిని కూడా ప్రసాదంలో కలుపుతారు. భక్తులు జీవికా మాతాజీని ఆన్లైన్లో కూడా దర్శనం చేసుకుంటారట. ఈ ఆలయానికి దూరప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చె తల్లిగా జీవికా మాత ప్రసిద్ధికి ఎక్కింది.. కోరిన కోరికలు తీర్చేవారుగా భక్తులు కొలుస్తారు.. ఇక వారి కోరికలు తీరాకా మొక్కులు చెల్లించుకుంటారు.. ఆ ప్రసాదం తెసుకుంటే సకల రోగాలు కూడా నయం అవుతాయని ప్రజలు నమ్మతున్నారు.. ఇది చూడటానికి భక్తులు ఎక్కడ నుంచో వస్తున్నారు.. మీరు అటు వెళితే ఒకసారి వెళ్లి దర్శించండి..
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
-
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?