Virat Kohli: రంజీ ట్రోఫీకి కళ తెచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ కోసం 15 వేల మంది!
- రంజీ ట్రోఫీ 2025లో బరిలోకి విరాట్
- కేరింతలతో మైదానాన్ని హోరెత్తించిన ఫాన్స్
- కోహ్లీ కోసం 15 వేల మంది అభిమానులు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాకతో రంజీ ట్రోఫీ 2025కి కొత్త జోష్ వచ్చింది. అంతర్జాతీయ మ్యాచ్ మాదిరి అరుణ్ జైట్లీ స్టేడియం ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలతో హోరెత్తింది. గురువారం ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూపు-డి మ్యాచ్లో విరాట్ బరిలోకి దిగాడు. కింగ్ ఫీల్డింగ్ చేస్తేనే అభిమానులు కేరింతలతో మైదానాన్ని హోరెత్తించారంటే.. ఇక బ్యాటింగ్ దిగి బౌండరీలు బాదితే ఇంకేమన్నా ఉందా?. మొత్తానికి విరాట్ రంజీ ట్రోఫీ 2025కి కళ తెచ్చాడని చెప్పాలి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రైల్వేస్ తొలి ఇన్నింగ్స్లో 67.4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఉపేంద్ర యాదవ్ (95; 177 బంతుల్లో 10×4, 1×6) తృటిలో సెంచరీ కోల్పోగా.. కర్ణ్ శర్మ (50; 105 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీ బాదాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ, సుమిత్ మాథుర్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు. ఢిల్లీ మొదటి ఇన్నింగ్స్లో 19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. సనత్ సాంగ్వాన్, యష్ ధుల్ ఆడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు అవుట్ అయినా విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు దిగుతాడు. 12 ఏళ్ల తర్వాత కింగ్ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. కోహ్లీని చూసేందుకు ఏకంగా 15 వేల మంది అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండోరోజు ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుంది.
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
This is the stardom of Virat Kohli. 🙇♂️🐐 pic.twitter.com/zZ5vQGkclC
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2025
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!