ఐదవ రోజు తెలంగాణలో ముగిసిన రాహుల్ పాదయాత్ర.. భారత్ జోడో యాత్రలో అందరి మాటలు వింటున్నాం.. రైతులు, నిరుద్యోగులు, మహిళలు మాతోపాటు నడుస్తున్నారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్, టీఆర్ఎస్ ప్రజల గొంతు నొక్కేస్తున్నారు.. హింస, విద్వేషాలను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం… ఈ యాత్రను ఎవరూ ఆపలేరు… ఎండైనా,వానైనా ఈ యాత్ర కాశ్మీర్ చేరుతాం-రాహుల్ గాంధీ