Rahul Gandhi: మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: రెజ్లర్ల ప్రదర్శనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుు పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఆడబిడ్డలకు ఏం జరిగినా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది.
25 అంతర్జాతీయ పతకాలు తెచ్చిపెట్టిన కూతుళ్లు.. న్యాయం కోసం వీధిన పడ్డారని రాహుల్ ట్వీట్ చేశారు. రెండు ఎఫ్ఐఆర్లలో లైంగిక వేధింపులకు సంబంధించిన 15 దారుణమైన ఆరోపణలతో ఎంపీ – ప్రధాని భద్రతలో సురక్షితంగా ఉన్నారు. కూతుళ్ల ఈ అవస్థలకు మోడీ ప్రభుత్వమే కారణమని.. అంతకుముందు మే 28న పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం రోజున రెజ్లర్ల ప్రదర్శన పై రాహుల్ మాట్లాడుతూ పట్టాభిషేకం పూర్తయిందన్నారు. ‘అహంకారి రాజు’ వీధుల్లో ప్రజల గొంతును నొక్కేస్తున్నాడని ఆరోపించారు.
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
25 अंतरराष्ट्रीय मेडल लाने वाली बेटियां – सड़कों पर न्याय की गुहार लगा रहीं!
2 FIR में यौन शोषण के 15 घिनौने आरोपों वाला सांसद – प्रधानमंत्री के ‘सुरक्षा कवच’ में महफ़ूज़!
बेटियों के इन हालात की ज़िम्मेदार मोदी सरकार है।
— Rahul Gandhi (@RahulGandhi) June 2, 2023
Read Also:PERNI NANI: రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు?.. పేర్ని నాని మండిపాటు
బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రెజ్లర్లకు 1983లో క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టు మద్దతు కూడా లభించింది. బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయకుంటే తమ పతకాలను గంగలో వేస్తామని రెజ్లర్లు చెప్పారు. దీనిపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జట్టు రెజ్లర్లను అభ్యర్థించింది. అలాగే ఈ వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ విజేత జట్టు తరపున ఒక ప్రకటన విడుదలైంది. ఛాంపియన్ రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించే చిత్రాలను చూశామని అందులో పేర్కొంది. వాళ్ళని చూసి చాలా కంగారు పడ్డాం. కష్టపడి సంపాదించిన పతకాలను గంగలో పారేయాలనే ఆలోచనలో ఉన్నారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పతకాలు సాధించేందుకు రెజ్లర్లు ఏళ్ల తరబడి శ్రమ, త్యాగం, అంకితభావంతో పనిచేశారని బృందం తెలిపింది. ఆ పతకాలు వారికే కాదు యావత్ దేశానికే గర్వకారణం. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని వారిని కోరుతున్నాం. వారి ఫిర్యాదులను విన్న తర్వాత పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతానికి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
Read Also:Bank : బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 5 రోజులే పని
తాజావార్తలు
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!