Rahul Gandhi : అమెరికాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో వాషింగ్టన్లో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని పాకిస్తాన్, భారతదేశం మధ్య సంబంధాల గురించి ఒక ప్రశ్న అడిగారు. పాక్తో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయని, కాశ్మీర్ సమస్య కారణంగా రెండు దేశాలు కలిసి రాలేకపోతున్నాయా? ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాదు, అలా కాదు, పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని అన్నారు. పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు. ఆ దేశం దీనిని కొనసాగించినంత కాలం రెండు దేశాల మధ్య సంబంధాల మధ్య సమస్యలు ఉంటాయన్నారు.
Read Also:Semicon India 2024: నేడు సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
బంగ్లాదేశ్ గురించి మీరు ఏమి చెప్పారు?
బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు ఈ నాటివి కావు.. ఎప్పటి నుంచో ఉన్నవే. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని, కొంతమంది ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లను తగులబెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లోని తీవ్రవాద అంశాల గురించి భారతదేశంలో ఆందోళనలు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను. అయితే, బంగ్లాదేశ్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని.. ప్రస్తుత ప్రభుత్వంతో లేదా మరేదైనా ప్రభుత్వంతో మేము బలమైన సంబంధాలను కొనసాగించగలమని నేను విశ్వసిస్తున్నానన్నారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో తీవ్ర అలజడి నెలకొంది. దేశంలో తిరుగుబాటు జరిగింది. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మహ్మద్ యూనస్ నేతృత్వంలో దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Read Also:Rohit Sharma: మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్ శర్మ కన్ను! తొలి కెప్టెన్గా..
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..