Rahul Gandhi : కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంభకోణంతో మునిగిపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎంతోమంది స్వప్నం తెలంగాణ… సోనియాగాంధీ సాకారం చేశారన్నారు. కానీ ఎందరో స్వప్నం ఒక్క కుటుంబానికి లబ్ది చేకూర్చిందన్నారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంభకోణం తో మునిగిపోయిందన్నారు. ప్రాజెక్ట్ నీ నేను స్వయంగా చూసానని, మీ భూమి నీ మీ దగ్గర నుంచి లాగేసుకున్నారన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతుంది… కెసిఆర్ జి మీరు చదువుకున్న స్కూల్, కాలేజి, యూనివర్సిటీ కాంగ్రెస్ నిర్మించిందన్నారు రాహుల్ గాంధీ. మేము తెలంగాణ ప్రజలకు 6 వాగ్దానాలు చేస్తున్నామని, వంట Gas నీ మీరు ఇప్పుడు 1200 కి కొంటున్నారు… మేము అధికారంలోకి రాగానే గ్యాస్ 500 కే ఇవ్వబోతున్నమన్నారు రాహుల్ గాంధీ.
అంతేకాకుండా.. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బస్ లో ఎక్కడికి ప్రయాణం చేయాలంటే ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం.. ప్రతి మహిళ అకౌంట్ లో 2 వేల రూపాయలు… రైతుల అకౌంట్ లో ప్రతి ఏటా 15 వేల రూపాయల వేస్తాము.. సోదరీమణులు బస్ లో ఉచిత ప్రయాణం.. రైతులకు ఉచిత కరెంట్.. గృహ జ్యోతి లో భాగంగా 2500.. యువ వికాసం లో విద్యార్థులకు విద్యా బరోసా 5లక్షల రూపాయలు.. ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలానికి ఒక్కటి.. వృద్దులకు నెలకు 4వేల రూపాయలు.. బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు కొందరికే లాభం చేకూరే లా చేస్తోంది.. ఉన్నత వర్గాలకు మాత్రమే ఖర్చు చేస్తోంది… అదే డబ్బు పేదవారి కి నేరుగా బ్యాంక్ అకౌంట్ లో వేస్తాము..
Also Read
- Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
- BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
- స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
ఇది ప్రారంభం మాత్రమే…. ఇప్పటికే తమ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రారంభించాము… మేము అధికారంలోకి రాగానే కుల జనగణన చేస్తాము… దేశంలో అన్ని కులాల గణన చేస్తాము… బడ్జెట్ లో కేటాయింపులు కూడా అదే విధంగా పంపకాలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం… పంచాయతీ రాజ్ వ్యవస్థ లో అనేక మార్పులు వస్తాయి. దేశవ్యాప్తంగా జోడో యాత్ర తిరిగాను… అనేక సమస్యలు గుర్తించాను.. ఇది విద్వేషాలు పెంచే దేశంకాదు… ప్రేమ ను పంచే దేశం.. .కాంగ్రెస్ పార్టీ నినాదం… విద్వేషాలు ఉన్నచోట కూడా ప్రేమ ను నాటుతం… బీజేపీ, బీఆర్ఎస్ తో మా పోరాటం ఉంటుంది… ఒకరు Delhi లో పని చేస్తున్నారు… ఒకరు తెలంగాణ లో పనిచేస్తున్నారు… చాలా తక్కువ వ్యవది లోనే వారి గాలి మొత్తం కాంగ్రెస్ తీసేసింది… బీజేపీ గాలి మొత్తం తేసేసాను… కానీ వారే బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు.’ అని రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
-
BRS Protest: గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్
-
Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!