CP Mahesh Bhagawat : నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు
ఎల్బీ నగర్ ఎస్వోటీ, హయత్ నగర్ పోలీసులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. 5గురుని అరెస్ట్ చేసిన వారి నుంచి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, 9మొబైల్ ఫోన్స్ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసలైన యజమాని లేని భూముల డాక్యుమెంట్ కాపీలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరిస్తున్నారని, భూమిని ఎక్కువ రోజులు పట్టించుకోని యజమానుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: సన్నాసులారా.. రేణు దేశాయ్ కు నా ఆస్తి మొత్తం రాసిచ్చా
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
అనంతరం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళకి ఆ భూములు అమ్ముతున్నారని, కేసులో సందీప్ కుమార్ ప్రధాన నిందితుడని, ఇతనిపై గతంలో పలు కేసులు ఉన్నాయని ఆయన వివరించారు. మరో నలుగురితో కలిసి ఈ నేరాలు చేస్తున్నాడని తెలిపారు. అనంతరం సీఐ ఎల్బీ నగర్ ఎస్వోటి సుధాకర్ మాట్లాడుతూ.. కేసులో చంద్రశేఖర్ అనే స్థిరాస్తి మధ్యవర్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఫోటో లేని డాక్యుమెంట్లు సందీప్ కి ఇస్తున్నాడని, వీటిని నెమలిపురి తరుణ్, బొమ్మ రామరావు లతో కలిసి ఇతరులకు విక్రయిస్తున్నాడని, అదే వయస్సున్న వ్యక్తిని యజమానిగా చూపి స్థలాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!