PM Modi: ఖతార్ అమీర్కు ఆలింగనంతో స్వాగతం పలికిన ప్రధాని మోడీ.. (వీడియో)
- రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు ఖతార్ అమీర్ షేక్
- సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు
- విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన ప్రధాని మోడీ.
రెండు రోజుల భారతదేశ పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి అరుదైన ఆతిథ్యాన్ని అందించారు. ఖతార్ అమీర్ను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. కాగా.. మంగళవారం అమీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీతో చర్చలు జరపనున్నారు.
Read Also: Champions Trophy 2025: పాకిస్తాన్లో భారత జెండా వివాదంపై పీసీబీ వివరణ..
Also Read
- Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
- Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
- Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
ప్రధాన మంత్రి మోడీ ఆహ్వానం మేరకు ఖతార్ అమీర్ భారత్ పర్యటనకు వచ్చారు. ఖతార్ అమీర్ ఇండియాలో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2015 మార్చిలో భారతదేశాన్ని సందర్శించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. భారత్-ఖతార్ మధ్య స్నేహం, నమ్మకం, గౌరవంతో కూడిన దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, సాంకేతికత, సంస్కృతి, ప్రజల మధ్య మార్పిడి వంటి రంగాలలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెరిగాయి.
Went to the airport to welcome my brother, Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani. Wishing him a fruitful stay in India and looking forward to our meeting tomorrow.@TamimBinHamad pic.twitter.com/seReF2N26V
— Narendra Modi (@narendramodi) February 17, 2025
Read Also: Mallesham Director: మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?
కాగా.. ఖతార్ అమీర్ పర్యటన “మా పెరుగుతున్న బహుముఖ భాగస్వామ్యానికి మరింత ఊపునిస్తుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పేర్కొంది. ఖతార్లో ఉండే భారతీయులు అక్కడ అతిపెద్ద ప్రవాస సమాజం. ఖతార్ పురోగతి, అభివృద్ధికి వారు సానుకూలంగా సహకరిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!