Prof. Kodandaram : కేంద్రం, రాష్ట్రం కలిసి సింగరేణిని దోచుకుంటున్నారు
జన సమితి ఉంటుంది.. అనుమానం వద్దని తెలిపారు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని, కేసీఆర్ ప్రభుత్త్వాన్ని ఆస్తులు పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నిరంకుశ పాలన ప్రజల మీద రుద్దుతున్నారని, కేసీఆర్ వచ్చాకా… రాజకీయాలు కార్పోరేట్ గా మారిందన్నారు. అధికారాన్ని, డబ్బులను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారని, రాజకీయ విశ్లేషణ కూడా మార్కెటికరణ గా మార్చేశారన్నారు. ప్రజలకు ప్రభుత్వం దూరం అయ్యిందని, దుర్మార్గ.. నిరంకుశ పాలన కొనసాగుతుందని, ప్రజల చుట్టూ రాజకీయం తిప్పాలన్నారు. అందరిని ఏకతాటిపైకి తీసుకు వస్తామని, . ఉద్యమంలో కలిసి వచ్చిన వారిని అందరిని ఏకం చేస్తామని కోదండరాం వెల్లడించారు. ఈ నెల 21 నుండి యాత్ర చేస్తున్నామని, తెలంగాణ పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తామని, ధరణి లోపాలు వెంటనే సరిదిద్దాలన్నారు.
Also Read : Cucumber: కీరదోసతో మరింత అందం.. ఇంకెందుకు ఆలస్యం తినేయండి..!
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
పంట నష్టపోయిన వారికి పరిహారం ఇస్తానన్న 10 వేలు వెంటనే విడుదల చేయాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి సింగరేణిని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం మీద రాష్ట్రం.. రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు చేసుకుంటున్నాయని, కానీ రెండు ప్రభుత్వాలు సింగరేణిని దోచుకుంటున్నారన్నారు. జనసమితి రాష్ట్ర అధ్యక్దుడు గా రెండో సారి కోదండరాం ఎన్నికయ్యారు. అయితే.. ఇదే ఆఖరి .. నెక్ట్ కొత్త వాళ్లకు అవకాశం ఇస్తామని ఆయన వెల్లడించారు. దిక్కులు చూడటం మానేసి..మా పని మేము చేసుకుందాం అని డిసైడ్ అయ్యామన్నారు. ఆ తర్వాతే.. పొత్తు లు.. ఎత్తులు అంటూ కోదండరాం వ్యాఖ్యానించారు. పైసలతో రాజకీయం తెలంగాణను విధ్వంసం చేస్తున్నాయని, కేసీఆర్ పాలన లో రాజకీయంగా దోపిడికి గురికాని ఊరు లేదన్నారు. ఎన్నికలు ఆటగా మారాయి.. ప్రజల భవిష్యత్ కి వేదికగా మారాలని మా ప్రయత్నం.. గెలుపు ఓటమి సమస్య కాదు.. కొట్లాడటం అనేది అజెండా.. అంతకు మించిన మార్గం మా దగ్గర లేదు.. ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు..’ అని ఆయన అన్నారు.
Also Read : Bengaluru: 25 మంది ఆఫ్రికా జాతీయుల అరెస్ట్.. డ్రగ్స్ వ్యతిరేక కేసులు నమోదు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో