Delhi Liquor Policy Case: మరోసారి కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Policy Case: ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. డిసెంబరు 21వ తేదీన ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఆయనను కోరింది. అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం ఇది రెండోసారి. అరవింద్ కేజ్రీవాల్ను నవంబర్ 2న తన ముందు హాజరుకావాలని ఈడీ కోరింది. అయితే ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సమన్లను దాటవేశారు.
Read Also: Tamil Nadu Rains: వర్ష బీభత్సం.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇల్లు.. కుప్పుకూలుతున్న భవనాలు..
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ఇదే కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నోత్తరాల అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. దర్యాప్తు సంస్థ తనను 56 ప్రశ్నలు అడిగిందని చెప్పారు. “సీబీఐ తొమ్మిదిన్నర గంటలపాటు ప్రశ్నించింది. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ఆరోపించిన మద్యం కుంభకోణం అంతా తప్పుడు, నీచ రాజకీయం. వారు ఆప్ని అంతమొందించాలనుకుంటున్నారు కానీ దేశ ప్రజలు మా వెంటే ఉన్నారు” అని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!