Delhi Liquor Policy Case: మరోసారి కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Policy Case: ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. డిసెంబరు 21వ తేదీన ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఆయనను కోరింది. అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపడం ఇది రెండోసారి. అరవింద్ కేజ్రీవాల్ను నవంబర్ 2న తన ముందు హాజరుకావాలని ఈడీ కోరింది. అయితే ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సమన్లను దాటవేశారు.
Read Also: Tamil Nadu Rains: వర్ష బీభత్సం.. వరదల్లో కొట్టుకుపోతున్న ఇల్లు.. కుప్పుకూలుతున్న భవనాలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇదే కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నోత్తరాల అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్.. దర్యాప్తు సంస్థ తనను 56 ప్రశ్నలు అడిగిందని చెప్పారు. “సీబీఐ తొమ్మిదిన్నర గంటలపాటు ప్రశ్నించింది. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ఆరోపించిన మద్యం కుంభకోణం అంతా తప్పుడు, నీచ రాజకీయం. వారు ఆప్ని అంతమొందించాలనుకుంటున్నారు కానీ దేశ ప్రజలు మా వెంటే ఉన్నారు” అని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!