Priyanka Gandhi: ఆస్పత్రి నుంచి ప్రియాంక డిశ్చార్జ్
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16న అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా ఆమె తెలియజేశారు.
ఈనెల 16న రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చేరుకుంది. కానీ ఆ యాత్రలో ప్రియాంక పాల్గొనలేదు. అనారోగ్యం కారణంగా సోదరుడి యాత్రలో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. రాహుల్ను యాత్రను కార్యకర్తలు విజయవంతం చేయాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చికిత్స అనంతరం సోమవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
ప్రియాంక డీహైడ్రేషన్తో పాటు కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం సోమవారం ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్ చేపట్టిన మొదటి విడత యాత్రలోనూ.. రెండో విడత యాత్రలోనూ ప్రియాంక పాల్గొనలేదని కమలనాథులు చెప్పుకొచ్చారు.
మరోవైపు రాహుల్ యాత్ర ఈనెల 21 వరకు యూపీలో కొనసాగనుంది. అంటే ఇంకా రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రెండ్రోజుల్లోనైనా ప్రియాంక పాల్గొంటారేమో వేచి చూడాలి.
Congress general secretary Priyanka Gandhi Vadra had been admitted to Sir Gangaram Hospital after a complaint of dehydration and stomach infection. Today after the treatment she has been discharged: Sources
(File pic) pic.twitter.com/7y9b682GIv
— ANI (@ANI) February 19, 2024
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!