PM Modi : మహారాష్ట్రలో వికసించిన కమలం.. నేడు ప్రధాని మోడీ కీలక ప్రసంగం
- కాసేపట్లో మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
- మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యం
- నేడు బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోడీ
- పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్లో జేఎంఎం 30 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉంది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
READ MORE: Robert Vadra: ప్రియాంక గెలుపుపై భర్త రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
Also Read
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మహారాష్ట్రలో ప్రారంభ ట్రెండ్లలో మహాయుతి భారీ మెజారిటీతో గెలుపొందడంతో శివసేన కార్యకర్తలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసం వెలుపల సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో, బారామతి అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ భారీ మెజారీలో దూసుకుపోతుండటంతో ఆయన మద్దతుదారులు క్రాకర్లు పేల్చడం ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కూడా వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్కడ కూడా జిలేబీలు తయారు చేయడం ప్రారంభించారు.
READ MORE: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..
ఈసారి మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఓటింగ్..
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు 4136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం ఈరోజు తేలాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మరికొద్ది గంటల్లో లెక్కలు తేలనున్నాయి. ఈసారి మహారాష్ట్రలో రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. ఈసారి మహారాష్ట్రలో 65.11 శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019 సంవత్సరంలో జరిగిన ఓటింగ్ కంటే నాలుగు శాతం ఎక్కువ. ఈసారి, మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరిగింది.
తాజావార్తలు
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!