Eid Ul Fitr 2024: దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eid Ul Fitr 2024: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు. బుధవారం కేరళ, లడఖ్లలో ఈద్ను ఘనంగా జరుపుకున్నారు. కాగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ పండుగను గురువారం జరుపుకోనున్నారు.
ప్రెసిడెంట్ ముర్ము తన శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనల ముగింపును సూచిస్తుంది. ప్రేమ, సోదరత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ ఐక్యత, క్షమాపణ, దాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పేదలు, అణగారిన ప్రజలకు సహాయం చేయడానికి, వారితో మన ఆనందాన్ని పంచుకోవడానికి ఈద్ ఒక అవకాశమని అన్నారు. ఈ పండుగ మనల్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, సమాజ పురోభివృద్ధికి పాటుపడేలా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి తెలిపారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు కూడా ప్రధాని శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య చిరకాల సాంస్కృతిక సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు. సాంప్రదాయ ఉత్సాహంతో జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్, కరుణ, సోదరభావం, సంఘీభావం యొక్క విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గుర్తుచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!