Shocking Video: భర్త చనిపోయిన బెడ్ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..
- మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు
- ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్పై ఉన్న రక్తాన్ని
- శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది
- ఆ బెడ్ పై చనిపోయిన తన భర్త
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. గర్భిణీ స్త్రీకి బెడ్ మొత్తం శుభ్రం చేయాలని సిబ్బంది చెబుతుంది. అక్కడ నిలబడి ఉన్న ఒక నర్సు పూర్తిగా శుభ్రం చేయాలని అంటుంది. ఆ మహిళ ఒక చేతిలో రక్తం మరకలున్న గుడ్డ పట్టుకుని మరో చేత్తో టిష్యూతో బెడ్ను శుభ్రం చేస్తుండడం వీడియోలో కనిపిస్తుంది.
Read Also: Jammu Kashmir: లోయలో పడ్డ కారు.. 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి
Also Read
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
దిండోరి జిల్లాలోని లాల్పూర్ గ్రామంలో చాలా రోజులుగా కొనసాగుతున్న భూ వివాదంలో నలుగురు వ్యక్తులను కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలతో తండ్రి, అతని కొడుకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు శివరాజ్, రామ్రాజ్లను చికిత్స నిమిత్తం గడసరాయ్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శివరాజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో.. అతని భార్య అయిన గర్భవతిని ఆసుపత్రి బెడ్ను శుభ్రం చేయమని ఆస్పత్రి సిబ్బంది బలవంతం చేశారు. మరోవైపు.. ఆస్పత్రి సిబ్బంది తనను శుభ్రం చేయాలని చెప్పలేదని, ఆమె శుభ్రం చేసినట్లుగా ఆస్పత్రి అధికారి క్లారిటీ ఇచ్చారు. కాగా.. కాల్పుల ఘటనలో ఏడుగురిపై హత్య సహా పలు సెక్షన్ల కింద గడసరాయ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
मध्यप्रदेश के आदिवासी बहुल डिंडोरी जिले में एक भूमि विवाद के चलते हुए हमले में शिवराज की जान चली गई। इस दर्दनाक स्थिति में भी, अस्पताल में मानवीय संवेदनाओं का अभाव देखा गया। मृतक की खून से लथपथ लाश अस्पताल के बिस्तर पर पड़ी थी, जिससे बिस्तर पर खून के धब्बे लग गए। इस दुखद स्थिति… pic.twitter.com/AKBHuYHyBG
— Tribal Army (@TribalArmy) November 2, 2024
Read Also: CM Chandrababu: 2 గంటల్లోనే విశాఖ నుండి అమరావతికి..
తాజావార్తలు
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
-
Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అలర్ట్.. వాటి విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!