Praveen Prakash: పామర్రులో జెడ్పీ స్కూల్ ఆకస్మిక తనిఖీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా పామర్రు (మ) జమీ గొల్వేపల్లి లో K. V. S. M జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. జిల్లాలో నాడు – నేడు కార్యక్రమం సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. తరగతి గదుల్లో విద్యుత్ పనులు చేపట్టకపోవడంతో అధికారిపై ఫైర్ అయ్యారు కమిషనర్.
Read Also: Janhvi Kapoor: బాయ్ఫ్రెండ్తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?
Also Read
ప్రాధాన్యత లేని పనులకు ముందు చేయడం… అత్యవసర పనులు జాప్యంపై విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ సీరియస్ అయ్యారు. వంట షెడ్డు నిర్మించి.. టాయిలెట్స్ నిర్మాణం చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులన్నీ కూడా మేమే చేసుకుంటాం అన్నారు కమిషనర్ విద్యాశాఖ కమిషనర్. శిథిలావస్థలో ఉన్న స్కూలు చూసి నమస్కారం పెట్టారు కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. ఆకస్మిక తనిఖీ సందర్భంగా అధికారులకు ముచ్చెమటలు పట్టించారు విద్యాశాఖ కమిషనర్. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అప్రజిత సింగ్, డీఈవో తాహెరా సుల్తానా కమిషనర్ వెంట వున్నారు.
Read Also: Janhvi Kapoor: బాయ్ఫ్రెండ్తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
-
Vodafone – Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?