PPF Scheme: రూ.500 రూపాయల పెట్టుబడితో సులువుగా లక్షాధికారి అవ్వచ్చు! ఎలాగంటే?
- కేవలం 500తో PPF ఖాతా తెరవండి
- 7.1% పన్ను రహిత రాబడిని పొందండి
- 15 సంవత్సరాల క్రమపూర్వక పెట్టుబడి ద్వారా 40 లక్షల పైగా సంపాదన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PPF Scheme: ప్రతి ఒక్కరు వారు సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని కూడా బాగా ఇస్తున్నాయి కూడా. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Scheme). ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాధరణ పొందింది.
ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద పెట్టుబడిపై 7% కంటే ఎక్కువ వడ్డీని ఇస్తుండగా.. సాధారణ పెట్టుబడి ద్వారా కూడా భారీ నిధిని సేకరిస్తారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద ప్రభుత్వం పెట్టుబడిదారులకు 7.1% వార్షిక పన్ను రహిత వడ్డీని అందిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకం అధిక పన్ను పరిధిలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందంగా ఉంటుంది. ఈ స్కీంలో పెట్టుబడి 80C కింద పన్ను మినహాయింపుతో క్రమశిక్షణతో కూడిన పొదుపులను ప్రోత్సహిస్తుంది. పెట్టుబడిపై అందుకున్న వడ్డీ కూడా పన్ను రహితం. మెచ్యూరిటీ పై పొందిన మొత్తం కూడా పన్ను రహితం. ఈ పథకంలో లాకిన్ వ్యవధి 15 సంవత్సరాలు భారత ప్రభుత్వమే పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ పథకంలో పెట్టుబడిపై భద్రతకు హామి ఇస్తుంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Italy: ఇటలీలో పెద్ద ఎత్తున అల్లర్లు.. ప్రధాని మెలోనికి వ్యతిరేకంగా పాలస్తీనీయులు నిరసనలు
ఇందు కోసం కేవలం రూ. 500 రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. PPF పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రభుత్వ పథకం గురించి ప్రత్యేకత ఏమిటంటే.. మీరు 15 సంవత్సరాల లాకిన్ వ్యవధి తర్వాత కూడా పెట్టుబడిని కొనసాగించుకోవాలనుకుంటే దాన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు పొడిగించవచ్చు. పెట్టుబడిదారులు ఈ పథకం ద్వారా 15 సంవత్సరాల మెచూరిటీలో 40 లక్షలకు పైగా నిధిని ఎలా సేకరించవచ్చు.
మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షలు దీనిలో పెట్టుబడి పెట్టాము అనుకుందాం. దీని ప్రకారం మీరు మీ ఆదాయం నుండి ప్రతి నెల 12,500 ఆదా చేసుకోవాలి. ఇలా 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లిస్తే మీ మొత్తం డిపాజిట్ 22,50,000 అవుతుంది. దీనికి 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ సమయంలో మీరు దీనిపై రూ.18,18,209 హామీతో కూడిన రాబడిని పొందుతారు.
Road Accident: ORRపై కారు బీభత్సం.. పలువురికి గాయాలు!
అంటే ఈ మెచూరిటీ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ.40,68,209 అవుతుంది. మీరు మీ సౌకర్యాన్ని బట్టి పెట్టుబడి మొత్తాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. పీపీఎఫ్ పథకం కింద ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఖాతాన్ని తెరవచ్చు. ఇది పెట్టుబడిపై రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ప్రారంభ పెట్టుబడి పెట్టిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు.. ఖాతా తెరిచిన ఐదు సంవత్సరాల తర్వాత PPF ఖాతా నుండి ఉపసంహరణ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!