Ponnala Lakhsmaiah : మోడీ శంకుస్థాపనకు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్ర పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తెలంగాణ రావడం సంతోషమని, కానీ ఎనిమిది ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత శంకుస్థాపన కు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదని, కేసీఆర్.. మోడీ ఇద్దరూ ఇద్దరేనని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ పర్యటనలో కనీసం తెలంగాణ సీఎంకి పిలుపు లేదని, మోడీ మెట్రో ప్రారంభించారని, అది కంప్లీట్ చేసింది కాంగ్రెస్ అన ఆయన అన్నారు.
Also Read : Case against Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదు
గజ్వేల్ లో భగీరథ పనులు ప్రారంభించారని, నీటి తరలింపు చేసింది మేము.. ప్రారంభించింది మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించే ప్రక్రయ మొదలు పెట్టింది కాంగ్రెస్ అని, ఎనిమిది ఏండ్లు ఏం చేయకుండా … ఇప్పుడు ప్రారంభం అని వచ్చారని ఆయన మండిపడ్డారు. విభజన హామీల్లో ఒక్కటైన అమలు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపారుదల వ్యవస్థ కేంద్రం చేతిలోకి తీసుకోవడం సిగ్గుచేటని పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రెండేళ్ల క్రితం మొదలైన రామగుండం ఫ్యాక్టరీ ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటి..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!