Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponnala Lakshamaiah Fires On Modi

Ponnala Lakhsmaiah : మోడీ శంకుస్థాపనకు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదు..

Published Date :November 12, 2022 , 3:37 pm
By Gogikar Sai Krishna
Ponnala Lakhsmaiah : మోడీ శంకుస్థాపనకు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ పర్యటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్ర పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తెలంగాణ రావడం సంతోషమని, కానీ ఎనిమిది ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత శంకుస్థాపన కు వచ్చింది లేదు… ప్రారంభించిన పనే లేదని, కేసీఆర్.. మోడీ ఇద్దరూ ఇద్దరేనని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. మోడీ పర్యటనలో కనీసం తెలంగాణ సీఎంకి పిలుపు లేదని, మోడీ మెట్రో ప్రారంభించారని, అది కంప్లీట్ చేసింది కాంగ్రెస్ అన ఆయన అన్నారు.

Also Read : Case against Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై కేసు నమోదు
గజ్వేల్ లో భగీరథ పనులు ప్రారంభించారని, నీటి తరలింపు చేసింది మేము.. ప్రారంభించింది మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించే ప్రక్రయ మొదలు పెట్టింది కాంగ్రెస్ అని, ఎనిమిది ఏండ్లు ఏం చేయకుండా … ఇప్పుడు ప్రారంభం అని వచ్చారని ఆయన మండిపడ్డారు. విభజన హామీల్లో ఒక్కటైన అమలు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపారుదల వ్యవస్థ కేంద్రం చేతిలోకి తీసుకోవడం సిగ్గుచేటని పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రెండేళ్ల క్రితం మొదలైన రామగుండం ఫ్యాక్టరీ ఇప్పుడు జాతికి అంకితం చేయడం ఏంటి..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • congress
  • latest news
  • PM Modi
  • ponnala lakshmaiah

తాజావార్తలు

  • Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

  • Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..

  • Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions