PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
- మూడు దేశాల పర్యటన
- ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ
- వివరాలు ఇలా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా, బ్రెజిల్, గయానాలలో తన ఐదు రోజుల మూడు దేశాల పర్యటన ముగిసింది. దింతో ఆయన గురువారం ఆయన గయానా నుండి బయలుదేరుతున్నట్లు ప్రకటిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది.
Also Read: Etela Rajender : మత్స్యకారులను రాజకీయంగా విస్మరిస్తున్నారు
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
ప్రధాన మంత్రి ఆదివారం నైజీరియా చేరుకున్నారు. ఇది 17 సంవత్సరాలలో పశ్చిమ ఆఫ్రికా దేశానికి భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన. అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారతీయ సమాజంతో సంభాషించారు. అతని సందర్శన సమయంలో నైజీరియా జాతీయ అవార్డు, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (GCON)లు లభించాయి. ఈ ఘనతను అందుకున్న రెండవ విదేశీ ప్రముఖుడిగా మోడీ గుర్తింపు పొందాడు.
Also Read: Siddaramaiah: ఎగ్జిట్ పోల్స్పై నమ్మకం లేదు.. శనివారం ఫలితాలు వేరేగా ఉంటాయి
నైజీరియా నుండి, మోడీ G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు బ్రెజిల్కు వెళ్లారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్తో సహా ప్రపంచ నాయకులను కలిశారు. పలువురు ప్రపంచ నేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రధాని గయానాకు వెళ్లారు. 50 ఏళ్ల తర్వాత కరేబియన్ దేశానికి భారత దేశాధినేత తొలిసారిగా పర్యటించారు. కరేబియన్ భాగస్వామ్య దేశాల నాయకులు హాజరైన 2వ ఇండియా-కారికామ్ సమ్మిట్కు ఆయన సహ అధ్యక్షుడిగా ఉన్నారు. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీకి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ద్వారా దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కూడా లభించింది. గయానా పార్లమెంటు ప్రత్యేక సెషన్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆ తరువాత రోజు జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో మాట్లాడారు.
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!