Attack on ED officials: దర్యాప్తునకు వచ్చిన ఈడీ అధికారులపై దాడి.. అసలేం జరిగింది?
- ఈడీ అధికారులు పై భౌతిక దాడి
- సైబర్ ఫ్రాడ్కు సంబంధించి దర్యాప్తునకు వెళ్లిన బృందం
- సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పలువురు
- నిందితులకు చెందిన బృందం దాడి చేసిందన్న ఈడీ బృందం
- కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
READ MORE: Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
వాస్తవానికి.. పీపీపీవైఎల్ (PPPYL) సైబర్ యాప్ మోసం కేసుకు సంబంధించి అశోక్ శర్మ, అతని సోదరుడి బిజ్వాసన్ ప్రాంతంలోని రహస్య స్థావరంపై దాడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందం వెళ్ళింది. అశోక్ శర్మ, అతని సోదరుడు పీపీపీవైఎల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు. అయితే.. ఈ నిందితులకు సంబంధించిన బృందం తమపై దాడి చేసిందని ఈడీ అధికాలు ఆరోపించారు. ఈ దాడిలో అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడ్డారు. అనంతరం ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాడి సమయంలో నిందితుల్లో పలువురు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడు అశోక్ కుమార్ బంధువు యష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ సురేంద్ర చౌదరి సమాచారం ఇచ్చారు.
READ MORE:Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న వాయు కాలుష్యం
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!