Attack on ED officials: దర్యాప్తునకు వచ్చిన ఈడీ అధికారులపై దాడి.. అసలేం జరిగింది?
- ఈడీ అధికారులు పై భౌతిక దాడి
- సైబర్ ఫ్రాడ్కు సంబంధించి దర్యాప్తునకు వెళ్లిన బృందం
- సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పలువురు
- నిందితులకు చెందిన బృందం దాడి చేసిందన్న ఈడీ బృందం
- కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
READ MORE: Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
వాస్తవానికి.. పీపీపీవైఎల్ (PPPYL) సైబర్ యాప్ మోసం కేసుకు సంబంధించి అశోక్ శర్మ, అతని సోదరుడి బిజ్వాసన్ ప్రాంతంలోని రహస్య స్థావరంపై దాడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందం వెళ్ళింది. అశోక్ శర్మ, అతని సోదరుడు పీపీపీవైఎల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు. అయితే.. ఈ నిందితులకు సంబంధించిన బృందం తమపై దాడి చేసిందని ఈడీ అధికాలు ఆరోపించారు. ఈ దాడిలో అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడ్డారు. అనంతరం ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాడి సమయంలో నిందితుల్లో పలువురు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడు అశోక్ కుమార్ బంధువు యష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ సురేంద్ర చౌదరి సమాచారం ఇచ్చారు.
READ MORE:Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న వాయు కాలుష్యం
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!