Pawan Kalyan Tour: గుంకలాన్ లో పవన్ .. సందడి చేసిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google

విజయనగరం పర్యటనలో భాగంగా గుంకలాం జగనన్న కాలనీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అపూర్వ స్వాగతం లభించింది. .కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. దారిపొడవునా పవన్ పై పూల వర్షం కురిపించారు అభిమానులు. గుంకలాన్ లో జనప్రభంజనం కనిపించింది. గుంకలాన్ లో ఎక్కడ చూసినా జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
Also Read
- CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్

కరోనాలో కూడా దోచుకున్నారు..పదివేల అరువందల కోట్లు అవినీతి జరిగింది.. దీనిపై మోడీకి వివరాలను అందిస్తాను..వైజాగ్ లో ఇలాగే రాజధాని నిర్మిస్తారా?డబ్బుతో పని లేదు నా సొంత డబ్బు ఖర్చు చేస్తా..పధ్నాలుగు కిలోమీటర్ల స్వాగతం పలికారు..పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంది..ఇళ్ల నిర్మాణం పేరుతో పన్నెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది..జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తాది..కనీసం రోడ్లు కూడా వెయ్యలేదన్నారు పవన్ కళ్యాణ్.
బొత్స జేబులో సొమ్ము కాదు. మన టాక్స్ లు ద్వారా వచ్చిన డబ్బులతో ఇదంతా ఇస్తున్నారు..రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడతాదని ఉత్తిమాటలే చెబుతున్నారు…రోడ్లే వేయ్యని వైసీపీ ప్రభుత్వం రాజధాని కడతారని నమ్ముతున్నారా..పోలీస్ సొసైటీ భూములన కూడా కుదవ పెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం..యువత కోసం రోడ్డుమీద తిరిగే గూండాలతో తలపడతానన్నారు. వైసీపీ నాయకులు, సజ్జల, బొస్స, ధర్మాన వాళ్లకి చెబుతున్నా ఏ ప్రాంత సమస్యలు ఆ ప్రాంతంలోనే తేలుస్తానన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

ఓట్లు వస్తాయోలేవో అనవసరం నామినేషన్ వేద్దాం.. అడ్డుకుంటే కీళ్లు విరగ్గొడదాం..బూతులు మాట్లాఢం తప్ప యువతకు ఏవిధంగా అవకాశం కల్పించాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఉద్యమనాయకులు ఎవ్వరూ పదవులు తీసుకో లేదు… సమస్య వస్తే పోరాటం చెయ్యాలి..గడప గడప కి వైసీపీ నాయకులొస్తే నిలదీయ్యండి..పనిచెయ్యన్ని నాయకులను కాలర్ పట్టుకు నిలదీయండి..ఇప్పటివరకు సమన్వయం పాటించాం.. మాట్లాడితో సవ్యంగా మాట్లాడండి.. లేకపోతే అదేవిధంగా మాట్లాడాల్సి వస్తాది…రైతుల కన్నీలు తుడిచే పార్టీ జనసేనా.. రైతుకోసం ముప్పై కోట్లు వెచ్చిస్తున్నాం.. ఇప్పటికే అయిదు కోట్లు ఇచ్చాం అన్నారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?