Pawan Kalyan Tour: గుంకలాన్ లో పవన్ .. సందడి చేసిన ఫ్యాన్స్

విజయనగరం పర్యటనలో భాగంగా గుంకలాం జగనన్న కాలనీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అపూర్వ స్వాగతం లభించింది. .కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. దారిపొడవునా పవన్ పై పూల వర్షం కురిపించారు అభిమానులు. గుంకలాన్ లో జనప్రభంజనం కనిపించింది. గుంకలాన్ లో ఎక్కడ చూసినా జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

కరోనాలో కూడా దోచుకున్నారు..పదివేల అరువందల కోట్లు అవినీతి జరిగింది.. దీనిపై మోడీకి వివరాలను అందిస్తాను..వైజాగ్ లో ఇలాగే రాజధాని నిర్మిస్తారా?డబ్బుతో పని లేదు నా సొంత డబ్బు ఖర్చు చేస్తా..పధ్నాలుగు కిలోమీటర్ల స్వాగతం పలికారు..పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంది..ఇళ్ల నిర్మాణం పేరుతో పన్నెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది..జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. పేదలందరికీ ఉచితంగా ఇసుక అందిస్తాది..కనీసం రోడ్లు కూడా వెయ్యలేదన్నారు పవన్ కళ్యాణ్.
బొత్స జేబులో సొమ్ము కాదు. మన టాక్స్ లు ద్వారా వచ్చిన డబ్బులతో ఇదంతా ఇస్తున్నారు..రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బాగుపడతాదని ఉత్తిమాటలే చెబుతున్నారు…రోడ్లే వేయ్యని వైసీపీ ప్రభుత్వం రాజధాని కడతారని నమ్ముతున్నారా..పోలీస్ సొసైటీ భూములన కూడా కుదవ పెట్టేసింది ఈ వైసీపీ ప్రభుత్వం..యువత కోసం రోడ్డుమీద తిరిగే గూండాలతో తలపడతానన్నారు. వైసీపీ నాయకులు, సజ్జల, బొస్స, ధర్మాన వాళ్లకి చెబుతున్నా ఏ ప్రాంత సమస్యలు ఆ ప్రాంతంలోనే తేలుస్తానన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.

ఓట్లు వస్తాయోలేవో అనవసరం నామినేషన్ వేద్దాం.. అడ్డుకుంటే కీళ్లు విరగ్గొడదాం..బూతులు మాట్లాఢం తప్ప యువతకు ఏవిధంగా అవకాశం కల్పించాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఉద్యమనాయకులు ఎవ్వరూ పదవులు తీసుకో లేదు… సమస్య వస్తే పోరాటం చెయ్యాలి..గడప గడప కి వైసీపీ నాయకులొస్తే నిలదీయ్యండి..పనిచెయ్యన్ని నాయకులను కాలర్ పట్టుకు నిలదీయండి..ఇప్పటివరకు సమన్వయం పాటించాం.. మాట్లాడితో సవ్యంగా మాట్లాడండి.. లేకపోతే అదేవిధంగా మాట్లాడాల్సి వస్తాది…రైతుల కన్నీలు తుడిచే పార్టీ జనసేనా.. రైతుకోసం ముప్పై కోట్లు వెచ్చిస్తున్నాం.. ఇప్పటికే అయిదు కోట్లు ఇచ్చాం అన్నారు పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!