Pawan Kalyan ‘The Real Yogi’ : చిరంజీవి తమ్ముళ్లు అయినంత మాత్రాన సినిమాలు ఎవ్వరూ ఇవ్వరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan ‘The Real Yogi’ : మనిషిగా పుట్టాక పెరిగాం, జీవించం, చనిపోయామా అని కాకుండా ఒక లక్ష్యం ఉండాలని కోరుకున్నవాడు పవన్ కల్యాణ్ అని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్పై గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఘనంగా జరిగింది. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్యాణ్ బాబు గురించి ఏం మాట్లాడినా సొంత తమ్ముడు గురించి చెప్పినట్లు అనుకుంటారు. బుక్ రాసిన గణ ఒక కామన్ మెన్ పొయిట్ లో రాసాడన్నారు. తాను దేవుడిని నమ్మనని, కానీ నమ్మే వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తాను అన్నారు. కామ, క్రోధాలను అదుపులో పెట్టుకుంటే ఉన్నత స్థాయిలో కి వెళ్తారు.. పనన్ లాగా నేను ఒక్క రోజైనా ఉండగలనా అన్న ప్రశ్నను తనకు తానే వేసుకున్నారు నాగబాబు. పవన్ ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేదానిపై చాలా మంచి స్పీచ్ ఇచ్చాడని.. ఇవన్నీ కామన్ మెన్ కు ఇండాల్సిన లక్షణాలు కావని యోగి ఉండే లక్షణాలని నాగబాబు పవన్ కు కితాబిచ్చారు. తాను చిన్నప్పుడు పవన్ ను చాలా ఏడిపించానని అన్నారు.
Read Also: IRCTC Maharajas Express : మీరు రాజులైతేనే ఈ ట్రైన్లో ఎక్కాలి.. ఎందుకంటే టిక్కెట్ ధర రూ.19లక్షలు
Also Read
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
పవన్ కళ్యాణ్ మోస్ట్ కంపర్టీబుల్. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండేవాడని.. టెన్త్ పాసయ్యాకే తనేంటో అర్థమైందని తన తమ్ముడు పవన్ గురించి నాగబాబు తెలిపారు. చిరంజీవి తమ్ముడు అయినంత మాత్రాన సినిమాలు ఎవరు ఇవ్వరని కష్టపడే తత్వం కావాలన్నారు. విలువలతో బ్రతకాలి అనుకున్న వాడు పవన్ కళ్యాణ్ అని.. ఏదైనా స్వచ్చంధ సంస్థ పెట్టుకుని సేవ చేసే కొద్దిమందికే చేరుతుంది. కోట్లాదిమందికి సేవచేయాలంటే రాజకీయాలే కరక్టని భావించి అందులోకి ఆరంగేట్రం చేసినట్లు నాగబాబు చెప్పారు. తన దగ్గర పిల్లల కోసం దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి జనసేన పార్టీ పెట్టినట్లు ఆయన వెల్లడించారు. పదవే కావాలంటే బీజేపీలో చేరితే ఎప్పుడో మంత్రి పదవి దక్కేదని ఆయన అన్నారు. కానీ స్వాతంత్ర గా పార్టీ పెట్టుకొని, లంచగొండి, అవినీతి పరులను నిలదీయటానికి పార్టీ పెట్టాడన్నారు.ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బాబీ, మెహర్ రమేష్, తనికెళ్ళ భరిణి, నిర్మాత విశ్వ ప్రసాద్ హాజరయ్యారు.
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..