Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!
- రాజస్థాన్లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలో ఘటన
- 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది అత్యాచారం
- ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు
- మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా నుంచి హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వార్లోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో చేరిన మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయంలో ఎంఐఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: AA22xA6 : అఫీషియల్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో దీపికా పదుకొనే..!
Also Read
- Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- Astrology: జూలై 9 గురువారం దినఫలాలు.. మీది ఈ రాశియా? అయితే జాగ్రత్త..
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
పోలీసుల నివేదికల ప్రకారం.. జూన్ 4న రాజస్థాన్లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందికి చెందిన సభ్యుడు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. జూన్ 2న తన మహిళను ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన మహిళ స్పృహలోకి వచ్చింది. దీంతో వార్డ్ సిబ్బంది ఆమె భర్తను పిలిపించారు. ఆ సమయంలో ఆమె మంచం చుట్టూ కర్టెన్లు వేసినట్లు కనిపించింది. దీంతో బాధితురాలు జరిగిన ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ముందు మత్తుమందు ఇంజెక్ట్ చేశాడు. ఆమె అప్పటికే సగం స్పృహ కోల్పోయింది. నిందితుడు తనపై అత్యాచారం చేయబోతుండటం గమనించి ప్రతిఘటించింది.
READ MORE: KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
చివరికి.. ఆమె మత్తులోకి జారుకుంది. మరునాడు ఉదయం జూన్(5)న మళ్లీ స్పృహలోకి వచ్చిన ఆమె కుటుంబీకులకు వివరించింది. ఐసీయూలో ఉన్న మరో మహిళా రోగి భర్త సిబ్బంది అత్యాచారం చేశాడని తెలిపారు. బాధితురాలి భర్త వైద్య కళాశాల పరిపాలనను సంప్రదించాడు. కానీ అధికారులు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నర్సింగ్ సిబ్బంది సభ్యుడిని నేరస్థుడిగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
-
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
-
Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?
-
Rishab Shetty : రిషబ్ శెట్టిని ఆ నిర్మాణ సంస్థ మోసం చేసిందా?
-
Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..