Rajasthan: మరీ ఇంత దారుణమా?.. ఐసీయూలో ఉన్న మహిళపై సిబ్బంది అత్యాచారం..!
- రాజస్థాన్లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలో ఘటన
- 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది అత్యాచారం
- ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు
- మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా నుంచి హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్వార్లోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో చేరిన మహిళపై అత్యాచారం జరిగింది. ఈ విషయంలో ఎంఐఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించిన తర్వాత పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: AA22xA6 : అఫీషియల్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో దీపికా పదుకొనే..!
Also Read
పోలీసుల నివేదికల ప్రకారం.. జూన్ 4న రాజస్థాన్లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందికి చెందిన సభ్యుడు అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. జూన్ 2న తన మహిళను ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయటపడిన మహిళ స్పృహలోకి వచ్చింది. దీంతో వార్డ్ సిబ్బంది ఆమె భర్తను పిలిపించారు. ఆ సమయంలో ఆమె మంచం చుట్టూ కర్టెన్లు వేసినట్లు కనిపించింది. దీంతో బాధితురాలు జరిగిన ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు వివరించింది. బాధితురాలి కథనం ప్రకారం.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ముందు మత్తుమందు ఇంజెక్ట్ చేశాడు. ఆమె అప్పటికే సగం స్పృహ కోల్పోయింది. నిందితుడు తనపై అత్యాచారం చేయబోతుండటం గమనించి ప్రతిఘటించింది.
READ MORE: KTR: ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు.. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది
చివరికి.. ఆమె మత్తులోకి జారుకుంది. మరునాడు ఉదయం జూన్(5)న మళ్లీ స్పృహలోకి వచ్చిన ఆమె కుటుంబీకులకు వివరించింది. ఐసీయూలో ఉన్న మరో మహిళా రోగి భర్త సిబ్బంది అత్యాచారం చేశాడని తెలిపారు. బాధితురాలి భర్త వైద్య కళాశాల పరిపాలనను సంప్రదించాడు. కానీ అధికారులు ఈ విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నర్సింగ్ సిబ్బంది సభ్యుడిని నేరస్థుడిగా నిర్ధారించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!