Passenger Pushed TTE: కదిలే రైలు నుంచి ‘టీటీఈ’ ని తోసేసిన వ్యక్తి.. మరో ట్రైన్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా కదులుతున్న రైలు నుంచి ఓ టీటీఈని ఓ టికెట్ లేని ప్రయాణికుడు తోసేయడంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందారు. తోసేయడంతో టీటీఈ అవతలి పట్టాలపై పడగా, సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడిక్కడే చనిపోయారు. బాధితుడు టీటీఈ ఎర్నాకులం నివాసి కె. వినోద్ గా పోలీసులు గుర్తించారు. రైలు ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్ప్రెస్ లో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
Also read: Earthquake : తైవాన్లో భూకంపం.. భారీ విపత్తు.. సునామి హెచ్చరికలు జారీ
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక ఈ విషయం సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., టీటీఈ తన విధుల్లో భాగంగా నిందితుడిని టికెట్ అడగడంతో ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటన త్రిసూర్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెలప్పయ్య ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా జరిగింది. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితుడు పాలక్కాడ్ వద్ద ఒడిశాకు చెందిన రజనీకాంత్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇకపోతే నిందితుడు రజనీకాంత్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఎర్నాకులం – పాట్నా ఎక్స్ప్రెస్ రైలులోని S11 కోచ్ లో ఉన్న నిందితుడు రజనీకాంత్ ని టీటీఈ వినోద్ టికెట్ అడిగారు. అయితే అందుకు నిందితుడు టికెట్ లేదని అతడు చెప్పగా.., అలా ప్రయాణించడం కుదరదని టీటీఈ వినోద్ చెప్పారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా.. ఆపై ఒక్కసారిగా టీటీఈ వినోద్ ను రజనీకాంత్ రైలు నుంచి తోసేశాడు. దాంతో అవతల ఉన్న పట్టాలపై పడిన వినోద్ కు తీవ్రగాయాలు అవ్వగా., ఇంతలో అటు నుంచి వస్తున్న మరో రైలు ఢీ కొట్టడంతో టీటీఈ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంబంధించి కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!