YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికపై ఏకాభిప్రాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పార్టీ అధిష్టానం.. రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. పార్టీ పునర్నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే.. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని.. నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు పళ్లం రాజు.. సమావేశంలో జరిగిన అంశాలను ఎన్టీవీతో పంచుకున్నారు.
Read Also: Salaar: ఆరు రోజుల్లో 70% రికవరీ… అయినా అప్సెట్ లో ఉన్న ఫ్యాన్స్?
Also Read
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
ఇక, వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. ఆమెకే పార్టీ పగ్గాలు ఇస్తారనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో.. పళ్లం రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకి సంబంధించి ఏఐసీసీ పెద్దలు మా అభిప్రాయం అడిగారని తెలిపారు.. అయితే, షర్మిల పార్టీలో చేరితే కాంగ్రెస్ కి ఉపయోగం ఉంటుందని అందరం ఏకాభిప్రాయం చెప్పామని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆమె స్థానంపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు పళ్లంరాజు.. మరోవైపు.. రాష్ట్రంలో లైక్ మైండెడ్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుంటుందన్నారు. రాష్ట్రానికి సమయం కేటాయిస్తానని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలతో పోటీపడి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచే విధంగా పనిచేయాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించారని చెప్పుకొచ్చారు. ఇక, పాత నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు.
తాజావార్తలు
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
-
Riyan Parag: తప్పంతా నాదే, మేం ప్లేఆఫ్స్కు అర్హులం కాదు.. రాజస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..