Palla Rajeshwar Reddy : అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ హైదరాబాద్ పర్యటనలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ట్రైన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. బీఆర్ఎస్ నేతలు మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ఇటీవలే సర్వేలలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువ అని తేలిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ పెరేడ్ గ్రౌండ్స్ లో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సభ పెట్టారని, ఆ సభను ప్రధాని పూర్తిగా రాజకీయ మయం చేశారని రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : CSK vs MI: విజృంభించిన సీఎస్కే బౌలర్లు.. చెన్నైకి స్వల్ప లక్ష్యం
Also Read
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
గవర్నర్ సభా వేదిక పైన ఉన్నారు.. బీజేపీ కండువాలు వేసుకున్న నేతలు ఎక్కువమంది ఉన్నారని, మోడీ సభలో గతంలో చెప్పిందే చెప్పారు.. కొత్తగా చెప్పిందేమి లేదని ఆయన మండిపడ్డారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా కేంద్రం ఈ తొమిదేళ్లలో కేటాయించలేదని ఆయన ధ్వజమెత్తారు. మేమేదో రేషన్ కార్డులు దాచుకున్నట్టు మోడీ అబద్దామాడారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చేది తక్కువ.. రాష్ట్రం ఇచ్చింది ఎక్కువ అని, ప్రధాని ఇంత పచ్చిగా అబద్దాలు మాట్లాడొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. నగదు బదిలీ పథకంపై కూడా ప్రధాని అబద్దాలు మాట్లాడారని, మోడీకి ఇవే చివరి ఎన్నికలు.. బీజేపీ మరో మారు అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నీ వ్యవస్థలను మోడీ బెదిరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.
Also Read : Jammu And Kashmir: కేంద్రమంత్రి కారును ఢీకొట్టిన ట్రక్కు… తృటిలో తప్పించుకున్న కిరణ్ రిజిజు
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!